
AP
ఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ర
Read Moreఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా…
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
Read Moreఏపీకి ‘ఫణి’ ముప్పు
ఫణి తుపాన్ తీరంవైపు వేగంగా దూసుకువస్తోంది. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ కదులుతున్న తుపాన్తో ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ కేంద్రం
Read Moreఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత
ఏపీ సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ అధికారులకు రైతుకు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రైతుతో పాటు అతనికి మద్దతుగా నిలిచిన వారిని
Read Moreపొలాల్లోకి ఏనుగుల మంద.. రైతుల గుండెల్లో దడ
చిత్తూరు : కుప్పం మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు స్థానికులకు దడ పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఏనుగుల మంద ఇక్కడే మకాం వేసింది. ర
Read MoreEVM భద్రతపై సందేహాలు అక్కర్లేదు: CEO
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని
Read Moreచంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి: కన్నా
ఈవీఎంలపై పదే పదే గొడవలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరు పలు అనుమానాలకు తావిస్తుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరు
Read Moreకేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి: కేఏ పాల్
ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడితే దేశంలో శాంతి లేకుండా పోతుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎ
Read More1381 కిలోల టీటీడీ గోల్డ్ పై సీఎస్ విచారణ
టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్
Read Moreచంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్
ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చే
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు!
రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హిందూ మహాసముద్రం,
Read MoreAP ఎంసెట్-2019 : రేపటినుంచి ఆన్ లైన్ పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 నిర్వహణకు జేఎన్టీయూ- కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగనున
Read Moreపులుల చర్మం అమ్ముతున్నఅంతరాష్ట్ర ముఠా అరెస్ట్
హైదరాబాద్: పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా అమ్ముతున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు. స్మగ్లర్లు పులులను
Read More