AP

నిన్నటి వరకు విభేదాలు..నేడు నవ్వుతూ ముచ్చట్లు

నిన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిసిపోయారు. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం, సీఎస్ నవ్వుతూ కనిపించ

Read More

ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాలు  ఇవాళ (మంగళవారం) ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్ సంధ్యారాణీ విడుదల చేశారు. ఫలితాల్లో 94.8

Read More

ఇండియన్ కంగారూలు

కంగారూ.. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే జంతువు. అయితే వేల ఏళ్ల కిందట ఇండియాలోనూ కంగారూలు ఉన్నాయట.  అది కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో బతికాయట.

Read More

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఈ-సెట్ (ఏపీ ఈసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఈసెట్ కోస

Read More

మార్కెట్లో ఢిల్లీ సేటు చెప్పిందే రేటు

తెలుగు రాష్ట్రాల మామిడి రకాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌‌ ఉంటుంది. దీంతో ఢిల్లీ వ్యాపారులు మన మార్కెట్‌‌పై కన్నేశారు. స్థానిక వ్యాపారులకు కమీషన్‌‌ ఎ

Read More

సీఎస్ ఎల్వీ తో భేటీ అయిన ద్వివేది

ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన క్యాబి

Read More

పదవి ఊడుతుందని తెలిసే కేబినెట్ భేటీలు: GVL ఫైర్

ఢిల్లీ:  మే 23 తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తుపాన్ లా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయ లబ్ధి

Read More

ఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది

Read More

APPSC లో టీడీపీ అనుబంధ ప్రశ్నలా.?: అంబటి

మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ ..  ఎన్నికల తర్వాత చంద్

Read More

గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగ

Read More

రంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకా

Read More

ఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!

ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ స

Read More

ఫోని తుఫాను: సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది

ఫోని తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మంద

Read More