AP
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే
ప్రత్యేకాధికారుల పాలన జనవరి 2 వరకు పొడిగింపు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్తల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కరోనా కేస
Read Moreరాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం
తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా మరోసారి కలకలం రేపింది. తాజాగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం సృష్టించింది. ఇప్ప
Read Moreతెలంగాణ ఇండెంట్పై ఏపీ అభ్యంతరం
అప్పటి నీళ్లు ఇప్పుడెట్ల వాడుకుంటరు? ఇప్పుడు తీసుకుంటే ఈ ఇయర్ కిందే లెక్కేయాలి హైదరాబాద్, వెలుగు: గతేడాది తీసుకోలేకపోయిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని
Read Moreకరోనా బాధితులను సర్ ప్రైజ్ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి
వీడియో కాన్ఫరెన్సులో స్వయంగా బాధితులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఆళ్లనాని అనంతపురం: కరోనా పేషెంట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.. ప్రైవేటు ఆస్పత్లు చేతులెత
Read Moreమన నీళ్లు ఏపీ ఎత్తుకుపోతుంటే కేసీఆర్ నీళ్లు నములుతున్నారు
పోతిరెడ్డిపాడుతో మన నీళ్ళను దొంగిలించేందుకు ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుంటే.. మన సీఎం కేసీఆర్ మాత్రం నీళ్లునములుతూ కూర్చున్నారని, దీనికి కారణం జ
Read Moreఏపీ టెండర్లు వాయిదా పడినంక మీటింగ్ ఎందుకు?
హైదరాబాద్, వెలుగు: ‘‘శ్రీశైలం నుంచి నీళ్లన్నీ తోడుకుపోయేలా ఏపీ సర్కారు చేపడ్తున్న పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్టుస్కీమ్లకు ఈ నెల 19న టెండర్లు పూర్తవు
Read Moreఅపెక్స్ మీటింగ్ వాయిదా పడితే నీళ్లొదులుకున్నట్లే…
జల వివాదాలపై భేటీ ఇప్పుడొద్దన్న కేసీఆర్ 20వ తేదీ తర్వాత పెట్టాలంటూ కేంద్రానికి లెటర్ 19వ తేదీనే పోతిరెడ్డి పాడు టెండర్లు ఫైనల్ ఆ తర్వాత అపెక్స్ మీటి
Read Moreఆటలు,మ్యూజిక్ తో కరోనా థెరపీ..ఏపీ క్వారంటైన్ సెంటర్లలో సందడి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుగా భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్
Read Moreపోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపండి: ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం
కృష్ణా బోర్డు ఏపీని ఆదేశించడం మూడోసారి ఇప్పటికే రెండుసార్లు లైట్ తీసుకున్న ఆంధ్రా సర్కారు అనుమతులు లేకుండానే టెండర్ల ప్రాసెస్ స్పీడప్ ‘వీ6–వెలుగు’ వరు
Read Moreఏపీలో 19 లక్షలకు చేరువైన కరోనా టెస్టులు
అమరావతి, వెలుగు: ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,068 టెస్టులు చేయగా 10,167 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరింది. కరోనాతో
Read Moreఏపీలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుం
Read Moreఏపీలో మరో 7948 కరోనా కేసులు.. 1148కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. 7,948మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ
Read Moreఉత్తరాంధ్రకూ గోదావరి నీళ్లు..మరో మళ్లింపు పథకానికి ఏపీ గ్రీన్ సిగ్నల్
పాత ప్రాజెక్టు పేరుతో మళ్లింపు పథకం చేపడుతున్న ఏపీ తెలంగాణ ప్రాజెక్టులపై అడుగడుగునా కొర్రీలు హైదరాబాద్, వెలుగు: ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి నది
Read More












