AP

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సైలెంట్.. 5 నెలలుగా పట్టించుకోని కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో బీఆర్ఎస్​విస్తరణను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్​ లైట్ తీసుకుంటున్నారా? ఐదు నెలలుగా అక్కడ పార్టీ వ్యవహారాల విషయంలో అంటీముట్

Read More

​యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇస్తాం: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల అక్రిడిటేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆయన చే

Read More

చిత్తూరులో ఘోరం.. కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

చిత్తూరులో జిల్లాలో ఘోరం జరిగింది. చౌడేపల్లి పెద్దకొండమరిలో వాటర్ సంపు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమ

Read More

నేను తమిళనాడు బిడ్డనైనా..తెలంగాణకు సోదరిని: గవర్నర్

తాను తమిళనాడు ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు సోదరినని గవర్నర్ తమిళి సై అన్నారు.  భద్రాచలం ఆదివాసీలతో గవర్నర్ తమిళి సై ముఖాముఖీ నిర్వహించారు. &n

Read More

చంద్రబాబుకు జగన్ సర్కార్ భారీ షాక్

కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసిన ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  చెందిన  గెస్ట్ హౌస్(కరకట్ట)ని ఏపీ గవర్నమ

Read More

సినీఫక్కీలో దొంగతనం.. రూ. 10 లక్షలు చోరీ.. ధర్జాగా క్యాబ్ బుక్‌చేసుకొని మరీ పరారు

ఈ మధ్య హైదరాబాద్‌లో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. అంతరాష్ట్ర ముఠాలు నగరంలోనే ఉంటూ.. పెద్ద పెద్ద ఇళ్లే టార్గెట్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్నారు. ఉద

Read More

కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి కాచిగూడ - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించి

Read More

సలహాలే తీసుకోనోళ్లకు సలహాదార్లు ఎందుకు?: షర్మిల

హైదరాబాద్: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకని వైఎస్సార్  టీపీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తన నియంత

Read More

వెదర్ అలర్ట్ : మే 13 నుంచి నిప్పుల ఎండ..

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు బ్రేక్ పడింది.  వాతావరణం మారిపోయి.. మళ్లీ ఎండలు, వేడి గాలులు మొదలయ్యాయి.  మే 13 నుంచి పలు ప్రాంతాల్లో  తీ

Read More

మళ్లీ పాలిటిక్స్ లోకి సుమన్.. పోటీ ఆంధ్రా నుంచా?.. తెలంగాణా నుంచా?

బీఆర్ఎస్ కు తన మద్దతని ప్రకటన పోటీ చేస్తారా..? ప్రచారానికే పరిమితమా? ఆంధ్ర నుంచా..? తెలంగాణ నుంచా..? హైదరాబాద్: సినీ హీరో సుమన్ పాలిటిక్స్

Read More

పంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,277 కోట్లను

Read More

కృష్ణా నదిలో 50 శాతం వాటా కావాల్సిందే: రజత్ కుమార్

 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయితీ ఎటూ తేలడం లేదు. హైదరాబాద్ లోని జలసౌదలో కృష్ణా రివర్   మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌

Read More

దమ్మున్న దక్షిణాది... జీడీపీలో 30 శాతం వాటా

న్యూఢిల్లీ: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకెళ్తున్నాయి. వీటి తలసరి ఆదాయం భారీగా పెరుగుతోంది. అప్పులు తక్కువగా ఉన్నాయి.

Read More