AP

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో కేంద్రం సవరణలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్​లో మూడు కీలక సవరణలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం తిరిగి వేర్వేరు గెజిట్ నోటిఫికేష

Read More

ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం

Read More

రేపట్నుంచి రంజాన్ మాసం షురూ

తెల్లవారుఝాము నుంచి ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం చంద్

Read More

శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయ

Read More

ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు

అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ

Read More

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష

కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు

Read More

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

హైదరాబాద్: నల్గొండ జిల్లా హుజుూర్ నగర్ లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కో

Read More

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన

Read More

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస

Read More

చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని

Read More

శ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు

శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల

Read More

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆమెకు

Read More

29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

మార్చి 28న సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో  మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ&zwnj

Read More