AP

తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కొనసాగనుంది. పుష్పయాగం కారణంగా శ్రీవార

Read More

ఏపీ కోర్టుల్లో 3,673 పోస్టులు​

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌‌లై

Read More

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ

విజయవాడ:  ప్రముఖ హాస్యనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల

Read More

సిత్రాంగ్ తుఫాన్ : ఏపీకి తప్పిన ముప్పు

సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ బీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాక్స్ బజార్ తీరం నుంచి వేల మందిని పునారావాస కేంద్

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్

కర్ణాటకలో ప్రవేశించి ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ యాత్ర కర్నూలు జిల్లా: ఏపీలో రాహుల్ గ

Read More

ఓట్లు అమ్ముకొని తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్రు

“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైస

Read More

పోలీసుల పట్ల సమాజంలో వ్యతిరేక వైఖరి కరెక్టేనా?

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా మార్పు అయితే చేశారు. కానీ పోలీసుల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడం మాత్రం సాధ్యం కావడం లే

Read More

చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆగ్రహం   కృష్ణా జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులతో

Read More

బనవాసి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు మండ

Read More

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్

Read More

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​: నిధుల లెక్క తేల్చిన కమిటీలు

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగుల

Read More