
AP
సోనియాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగినట్లు కాంగ్రెస్
Read Moreవిజయసాయిరెడ్డికి మరోసారి అవకాశమిచ్చిన జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ
Read Moreమంత్రి రోజాకు వింత అనుభవం
చిత్తూరు: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఏపీ మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గం నగరిలో సమస్యలు తెలుసుకుంటుండగా.. ఓ వృద్ధుడిత
Read Moreఅప్పటికి..ఇప్పటికీ తేడా గమనించాలి
ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాల అమలులో గతానికి , ఇప్పటికే తేడా గమనించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కిం
Read Moreఅసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. దిశ మార్చుకుంటూ పలు జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉందన్న
Read Moreటెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు
నారాయణ భార్యను మేం అరెస్టు చేయలేదు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు ద
Read Moreనారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు
ఏపీ మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. హైదరాబాద్ కొండాపూర్ లోని నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు... నారాయణను అదుపులోకి తీసుకున్నారు.
Read Moreరాబోయే మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి..తీవ్ర తుపాన్ గా మారి
Read Moreటీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిల
Read Moreకేటాయించిన నీళ్లే వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ
రాష్ట్రం వచ్చిన కొత్తలో 37%.. ఇప్పుడు 34 % వాటా కేటాయించిన నీళ్లే తీసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఇప్పుడు 50 శాతం నీళ్లివ్వాలని పట్టుబడుతున్న రాష
Read Moreతిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం
తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.
Read More