Basara IIIT

బాసర చావులకు..బాధ్యతెవరిది

బాసర త్రిపుల్ ఐటీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు.  అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో విద్యార్థుల

Read More

బాసర ట్రిపుల్‌ ఐటీ ఘటనలపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: బాసరలో ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరి స్టూడెంట్ల మరణం బాధాకరమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 48 గంటల్లోగా సమగ్ర నివేదిక

Read More

బహుజన రాజ్యం వస్తేనే సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

దోపిడీ ఆగుతుందనుకుంటే సిర్పూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు మా

Read More

ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం..సమస్యలు పంచుకోండి పరిష్కరిస్తాం

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొన్న(జూన్ 13) విద్యార్థిని దీపిక మృతిపై కమిటీ వేశామ

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం... అనుమానాస్పదంగా మరో విద్యార్థిని మృతి

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. జూన్ 14వ తేదీన దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా..తాజాగా మరో విద్యార్థిని చనిపో

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది 

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల స్వైర విహారం

ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్లకు గాయాలు భైంసా, వెలుగు : నిర్మల్​జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కు

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్, సానిటేషన్పై కేటీఆర్ సీరియస్

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, సానిటేషన్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా య

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో 80మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 80మంది విద్యార్థులు భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇ

Read More

అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటా

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి వేధింపుల కలకలం

ఇద్దరు ఉద్యోగులపై బాధిత విద్యార్థిని ఫిర్యాదు వన్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన అధికారులు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థినిప

Read More

బాసర ట్రిపుల్ ఐటీ ఫీజు 40% తగ్గింపు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కాలర్ షిప్​కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లకు గత రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40% మినహాయింపు ఇవ్వా

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోమారు వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకూ  వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన

Read More