Bhadradri Kothagudem District
అటవీ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతుల ఆగ్రహం
ఆదివాసీలు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణ ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్రంలో పోడు రైతులపై అటవీశాఖ సిబ్బంది
Read Moreగ్రామస్తుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన గ్రామస్తులు రామన్నగూడెం నుంచి ప్రగతి భవన్ కు 360కిలోమీటర్లు పాదయాత్ర గ్రామం దాటేలోప
Read Moreగ్రామ సమస్యల కోసం 360కిలోమీటర్ల పాదయాత్ర
రామన్నగూడెం నుంచి ప్రగతి భవన్ వరకు 360 కిలోమీటర్లు పాదయాత్ర గ్రామస్తుల పాదయాత్రను సమన్వయం చేస్తున్న సర్పంచ్ స్వరూప, ఆమె భర్త తెలంగా
Read Moreబడికి తాళం వేసి గ్రామస్తుల నిరసన
భద్రాద్రి కొత్తగూడెం: మొత్తం పాఠశాలకు ఒకరే ఉపాధ్యాయుడ్ని కొనసాగిస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దమ్మపేట మండలంలోని మల్లారం
Read Moreషర్మిల పాదయాత్ర వద్ద వైఎస్ విజయమ్మ బర్త్ డే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు
Read Moreపత్తి రైతు ఆత్మహత్యాయత్నం
ఓ రైతు మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. తన పంట అమ్మినా వ్యాపారి డబ్బులు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  
Read Moreపసరు మందు తాగి కాసేపటికే మృతి
ములకలపల్లి, వెలుగు: నాటు వైద్యం వికటించి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreపగిలిన పైప్ లైన్... రోడ్డుపై వరద ప్రవాహం
కొత్తగూడెం టౌన్లోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ సింగరేణి హెడ్డాఫీస్వెళ్లే దారిలో ఆదివారం మెయిన్ పైప్లైన్పగిలింది. దీంతో పెద్ద ఎత్తున న
Read Moreహెచ్ఎం అసభ్యకర ప్రవర్తన.. టీచర్ ఫిర్యాదు
ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి యూపీఎస్ హెడ్మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అదే ప
Read Moreమీటర్ మార్చాలంటూ రూ.6వేలు కొట్టేసిండు
ములకలపల్లి, వెలుగు: పీహెచ్ సీలోని కరెంట్ మీటర్మార్చాలంటూ గుర్తుతెలియని వ్యక్తి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్కు ఫోన్ చేసి రూ.6
Read More5 కేజీల బరువుతో పుట్టిండు
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ శిశువు 5 కేజీల బరువుతో పుట్టాడు. పాల్వంచ గ్రామానికి చెందిన శ్రావణికి పురిటి నొప్పులు మొదలవ్వడంతో కుట
Read Moreడబ్బు కోసం తల్లిని చంపిండు.. పరారీలో కొడుకు
భద్రాచలం, వెలుగు: తాగుడుకు బానిసైన కొడుకు డబ్బు కోసం కన్నతల్లినే చంపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేటకు చెందిన కల్లూర
Read Moreనీటి తొట్టెలో పడి బాలుడి మృతి
జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో ఆడుకొంటున్న చిన్నారి నీటి తొట్టెలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.
Read More












