Bjp
ఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
న్యూఢిల్లీ: ‘జైల్ కే జవాబ్ హమ్ ఓట్ సే దేంగే’ అనే ఆప్ లోక్సభ ప్రచార గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆ పార్టీ
Read Moreబీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
కలియాచక్: బెంగాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్, సీపీఎం సహాయం చేస్తున్నాయని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తృణమ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలి:కూనంనేని
సునీతామహేందర్రెడ్డికి సీపీఐ మద్దతు ఉంటది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు అల్వాల్, వెలుగు: పదేండ్లు దే
Read Moreఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే
వీటిపైనే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు నేతల మధ్య పోటాపోటీ కామెంట్లు, సవాళ్లు.. ప్రతి సవాళ్లు
Read Moreప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం
కోల్కతా: ప్రధానిగా ఎవరున్నా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. జీడీపీ వృద్ధికి, ప్రధానిగా ఎవ
Read Moreకులవృత్తులను అభివృద్ధి చేసింది బీజేపీనే:ఎంపీ కె.లక్ష్మణ్
ఎన్నికల ప్రచారంలో ఎంపీ కె.లక్ష్మణ్ ముషీరాబాద్, వెలుగు: దేశ జనాభాలో సగమైన బీసీల కుల వృత్తులను అభివృద్ధి చేసింది, అన్ని రంగాలను ప్రోత్సహించింది
Read Moreరిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై అమలుపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని
Read Moreబీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
కటక్: ఒడిశాలో బీజేపీ, బీజేడీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోరాడుతున్నట్టు
Read Moreమున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
ఖైరతాబాద్, వెలుగు: మున్నూరు కాపులను బీసీ–డి నుంచిబీసీ–ఎ జాబితాలో చేర్చుతామని సీఎం రేవంత్ప్రకటించడం బాధాకరమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘ
Read Moreఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిశాక బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష
Read Moreనవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ
బెళగావి(కర్నాటక): కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భారతదేశ రాజులు, మహారాజులను అవమానించారని, కానీ నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మాట్లాడడం లేదని ప్రధా
Read Moreఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్
ఖైరతాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి అండగా ఉంటామని మాదిగ ఉప కులాల ఫ్రంట్ నాయకులు ప్రకటించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తె
Read Moreరిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లను నీరు గార్చిందే బీజేపీ ప్రభుత్వం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్
Read More












