Bjp

ఇక టీజీ పేరుతో వెహికల్​ రిజిస్ట్రేషన్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో కొత్త  వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ర్టేషన్ కానున్నాయి.  ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మా

Read More

యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్న పీటపై కూర్చున్న: భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్న ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు ఎవరికో తలవంచే వాడిని కాదని వెల్లడి

Read More

కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ

యాదాద్రి.. భద్రాద్రి పవర్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్‌‌‌‌ నరసింహారెడ్డితో మరో కమిటీ 100 రోజుల్లోనే విచారణ పూర్తి

Read More

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

    సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు     హైదరాబాద్​కు తరలింపు     నేడు కోర్టులో ప్రొడ్యూస్

Read More

మోదీ ఏపీ టూర్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపై ముగ్గురు

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ ఖరారైంది. మార్చి 17న మోదీ ఏపీలో పర్యటించనున్నారు.  చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి బహిరంగ సభకు మోదీ హాజ

Read More

అది స్వాగతించదగిన చట్టం కాదు.. విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సీఏఏపై నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. ఇది స్వాగతించదగిన చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు.

Read More

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌కు వెచ్చించే.. నిధుల్లో కేంద్రానివే ఎక్కువ: రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ములో అధిక భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులేనని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రు

Read More

నగేశ్​కు టికెట్ ఇవ్వాలని నేను చెప్పలేదు : పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్ నాయకుడు గొడెం నగేశ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని ఆ పార్టీ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే

Read More

అమల్లోకి సీఏఏ .. అసలు ఏమిటీ చట్టం?

  న్యూఢిల్లీ :  లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల

Read More

మరో రెండు రోజుల్లో బీజేపీ సెకండ్ లిస్ట్!

రాష్ట్రంలో మిగిలిన 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం     మోదీ అధ్యక్షతన సమావేశమై చర్చించిన పార్టీ సీఈసీ     

Read More

సికింద్రాబాద్​ పార్లమెంట్ సీటుపై అన్ని పార్టీల కన్ను

హైదరాబాద్, వెలుగు :  విభిన్న మతాలు, వర్గాలకు వేదికైన సికింద్రాబాద్​పార్లమెంట్​ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతు

Read More

ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి: సీపీఎం

బషీర్ బాగ్/ఎల్బీనగర్, వెలుగు: రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని కోరుతూ అబిడ్స్ లోని ఎస్ బీఐ ఆఫీస్ ​ముందు సీపీఎం నాయ

Read More

ఇవాళ తెలంగాణకు అమిత్ షా

హైదరాబాద్, వెలుగు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌‌&

Read More