Bjp

బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ

జగిత్యాల: బనకచర్ల ప్రాజెక్ట్‎పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులత్లో

Read More

శివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు

నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కమలనాథులు మాధవీలతతో సునీల్ బన్సల్ చర్చలు విక్రం గౌడ్ తో భేటీ అయిన డీకే అరుణ

Read More

ముగిసినఎల్ఆర్ఎస్ గడువు..25 శాతం ఆఫర్ బంద్

హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువు సోమవారంతో ముగిసింది. మంగళవారం నుంచి 25 శాతం రాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించా

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ భవన్‌‌‌‌ను స్వాధీనం చేసుకోండి: సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు బీఆర్ఎస్ భవన్ అడ్డగా మారిందని, దానిని వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏఐ

Read More

టెర్రరిస్ట్‎లకు టార్గెట్ అయ్యా.. మీకో దండం.. మీ పార్టీకో దండం: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కమలం పార్టీలో కల్లోలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రర్ రావు నియామకంపై తీవ్ర అంసృప్తితో ఉన్న గో

Read More

రాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా

Read More

కాళేశ్వరం సృష్టికర్త.. యూటర్న్ ఎందుకు తీసుకున్నట్లు?

నాడు కేసీఆర్ తానే కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ గా తన మనసును రంగరించి సృష్టించబడ్డ మానస పుత్రిక కాళేశ్వరంగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ

Read More

కమల సారథి ఎవరో?

 బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకు నోటిఫికేషన్ రిలీజ్ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా..   అధ్యక్ష రేసులో రాంచందర్ రావు, ఈటల రాజేంద

Read More

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ

Read More

అవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు

శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.

Read More

డిసెంబర్ వరకు నెట్టెంపాడు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

డిసెంబర్ నాటికి నెట్టెంపాడును పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో  పదేళ్ల BRS పాలనలో ఇరిగేషన్ బ్రష్టు పట్టిం

Read More

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  హైదరాబాద్ లోని  భారతీయ విద్య భవన్ లో   మాజీ ప్రధాని పీవీ నరసింహారావ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్ రావు స్టేట్ మెంట్ రికార్డ్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్టేట్ మెంట్ తీసుకున్నారు  సిట్ అధికారులు. కాలి గాయంతో  సికింద్ర

Read More