Bjp

రాజ్యాంగమే నా ఎజెండా..చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు: సుదర్శన్ రెడ్డి

 అవకాశమిస్తే కేసీఆర్​ను కలిసి మద్దతు కోరుతా ‘వీ6 వెలుగు’ ఇంటర్వూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్​ సుదర్శన్ రెడ్డి

Read More

మాట ఇస్తున్నా..తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం: సీఎం రేవంత్

ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం: సీఎం రేవంత్  రాహుల్​ని ప్రధానిని చేయడం మన బాధ్యత అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తరు.. పోగానే మాయమవుతరు ఈ తరాని

Read More

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలు: మంత్రి వివేక్

మంచిర్యాల: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్ ప్రభు

Read More

కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా...పంపకాల్లో తేడా వచ్చినందుకే విమర్శలు

 కాళేశ్వరం అవినీతిలో  కవితకు కూడా వాటా ఉందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్  కుమార్ గౌడ్. గాంధీ  భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..  

Read More

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించండి..కేంద్రానికి తెలంగాణ లేఖ

కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ఆదారంగా సీబీఐ ఎంక్వైరీ చేయాలని విజ్ఞప్తి చేసింది.  కాళేశ్వరం కార్పొరేష

Read More

బీసీల హక్కులను రక్షించేది బీజేపీనే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

రాష్ట్ర రాజకీయాల వల్లే యువత, మేధావులు మా పార్టీలో చేరుతున్నరు బీజేపీలో చేరిన బీసీ కమిషన్‌‌ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ 

Read More

అణుబాంబు కాదు.. ఈ సారి హైడ్రోజన్ బాంబు పేల్చుతాం.. ఓటు చోరీపై రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీపై అణుబాంబు కాదు.. ఈ సారి హైడ్రోజన్ బాంబు పేల్చుతామంటూ ప్రకటించారు. ఓటు చోరీ ని

Read More

ఎవరైతే జనాలను ఫూల్స్ చేస్తారో వారే గొప్ప నాయకులు.. మరోసారి కేంద్ర మంత్రి గడ్కరీ సెన్సేషనల్ కామెంట్స్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఇలా కాదు.. ఈసారి గట్టిగా.. సొంత పార్టీలోనే పెద్ద చర్చ జరిగేలా కామెంట్స్ చేశారు.  

Read More

బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలని గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు

పంచాయతీ రాజ్ చట్టం– 2018 సవరణ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు అఖిలపక్ష నేతలు. వీరిలో  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,

Read More

CBI విచారణ ఆపాలని చెప్పలేం : కాళేశ్వరం పిటిషన్ విచారణపై హైకోర్టు

కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది.  కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీశ్ మరోసారి

Read More

మంత్రుల్లో ఎంత మంది బీసీలున్నరు: పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్​పై సభలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల్లో ఎంత

Read More

సిరిసిల్ల జిల్లాలోని వరద బాధితులకు కేంద్ర మంత్రి రూ.10 లక్షల ఆర్థిక సాయం

రాజన్నసిరిసిల్ల,వెలుగు:   భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లాలోని బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాలు, వర

Read More

బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో గంగుల వర్సెస్ పొన్నం

బీసీ రిజర్వేషన్ల జీవోపై పొన్నంకు అవగాహన లేదన్న గంగుల ఆకారం ఉంటేనే అవగాహన ఉంటదనుకోవడం పొరపాటన్న పొన్నం తానూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయగలనన్న గంగ

Read More