Bjp
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంతోష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ లో సంతోష్ రావును సిట్ విచారిస్తోంది.
Read Moreరేవంత్ సర్కార్.. కొత్తగా కట్టబోతున్న 16 నీటి ప్రాజెక్టులివే..?
కృష్ణా జలాల్లో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలు స్లోగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కృ
Read Moreగుంట నక్క వాటాలు తేలలేదనే.?మహిళలపై కేటీఆర్ వైఖరి ఇదేనా.?: కవిత
నైనీ కోల్బ్లాక్టెండర్&
Read Moreమేఘా’కు నైనీ టెండర్ ఇచ్చే కుట్ర: కవిత
చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నరు: కవిత రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ను తన్నుకుపోయే ప్లాన్ వేస్తున్నరు.. మేఘా
Read Moreసింగరేణి టెండర్లలో అన్ని అబద్దాలే.. మొదటి లబ్ధిదారుడు అతనే.: హరీశ్ రావు
సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని అబద్దాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. సీఎం బామ్మర్దిని కాపాడేందుకు ప్రయత్నించారని అన్నా
Read Moreసింగరేణి టెండర్లపై ఎంక్వైరీకి రెడీ: భట్టి విక్రమార్క
హరీశ్రావు ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలతో విచారణకు ఆదేశిస్తం &n
Read Moreసైట్ విజిట్’ రూల్ కొత్తదేమీ కాదు..నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది: కిషన్ రెడ్డి
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
Read Moreవెలుగు ఓపెన్ పేజీ.. బీఆర్ఎస్ ను కొట్టి..బీజేపీ ఎదుగుతోందా?
తెలంగాణలో పార్టీ విస్తరణకు ఉత్తర తెలంగాణను ‘ప్రయోగశాల’గా మలచుకోవడంలో బీజేపీ సఫలమౌతోందా? వారికక్క
Read Moreచంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య
Read Moreపదేండ్లలో ఏనాడు చెన్నూరు ప్రజలను పట్టించుకోలే: బాల్క సుమన్పై మంత్రి వివేక్ ఫైర్
మంచిర్యాల: పదేండ్లలో ఏనాడు చెన్నూరు ప్రజలను పట్టించుకోలేదని.. కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే పెద్దపీట వేశాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్&
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: విశ్వగురు మౌనం దేనికి సంకేతం.?
భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాలలో చురుకైన పాత్రను నిర్వహించలేకపోతుందా? అంతర్జాతీయ రాజకీయాలలో తన గత ఉనికిని, వారసత్వాన్ని నిలుప
Read Moreకేరళలో సుపరిపాలన బీజేపీతోనే సాధ్యం.. రాష్ట్రంలో మార్పు అనివార్యమన్న ప్రధాని మోదీ
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ జెండాలు వేరైనా.. వారి అజెండా ఒక్
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : రోహిత్ వేముల చట్టం ఏది?
భారతదేశం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నట్లు కనిపించినా, కులం అనే చారిత్రక దుర్విచక్షణ ఇప్పటికీ వదలడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కా
Read More












