Bjp
కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రి ఎదుట కవిత నిరసన
కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రి ఎదట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరసనకు దిగారు. డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ
Read Moreప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య: కేంద్రమంత్రి బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ
Read MoreNational Panchayat Raj Day :దేశ అభివృద్ధిలో గ్రామపంచాయతీలదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయన
Read Moreబెంగాల్ లో గెలిచేది బీజేపీనే..మే 4న స్వీట్లు, జల్మూరి పంచుతాం: ప్రధాని మోదీ
పశ్చిమబెంగాల్ లో కమలం వికసించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణానగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మోదీ త
Read Moreగెటవుట్ ఆఫ్ హియర్.. ముంబైలో మంత్రిపై మహిళ ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్.. వందలాది మందికి అసౌకర్యం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వె
Read Moreబెంగాల్లో మళ్లీ మా ప్రభుత్వమే: మమత
హల్దియా: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అ
Read Moreబీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది: ఎంపీ వంశీ
మంచిర్యాల: బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి
Read Moreబీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ పోయిండు: సీఎం రేవంత్
హైదరాబాద్: హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల కేసులో అరెస్ట్ చేయకుండా బీజేపీ పెద్దల కా
Read Moreకేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం.. రీ డిజైన్ పేరుతో భారీ అవినీతి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం (ఏప్రిల్ 20) సీఎం రేవంత
Read Moreఇదే లాస్ట్ చాన్స్.. లొంగిపోండి..! బెంగాల్లోని అవినీతిపరులు, గూండాలకు మోదీ వార్నింగ్
గిరిజన భూములను కబ్జా చేస్తున్నారు.. మే 4 తర్వాత వేట మొదలుపెడ్తం పార్లమెంట్&zwnj
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్..ఒకే రోజు రేవంత్, కేసీఆర్ సభలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పొలిటికల్ గా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏప్రిల్ 20న జిల్ల
Read Moreడీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం..కేంద్రం కుట్రలను తిప్పికొట్టాం: మంత్రి పొంగులేటి
కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుపెట్టి దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఆ కుట్రలను ఇండియ
Read Moreపచ్చి అబద్ధాలకు.. బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు
బీఆర్ఎస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలను పక్
Read More












