Bjp
ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ : ఢిల్లీ కాలుష్యంపై అవగాహన
ఢిల్లీలో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు.. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు తన వంతు బాధ్యతతో ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చారు పెద్
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం : పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది బీజేపీ ఎన్ని
Read Moreమెగా అభ్యంతరాలు!.. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై అన్ని పార్టీల అబ్జెక్షన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ వార్డుల విభజన గందరగోళంగా ఉందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల లీడర్ల నుంచి భారీగా అభ్యంతరాలు వస్తున
Read MoreTelangana Panchayat Polls: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెర
హైదరాబాద్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మలి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న.. బుధవార
Read Moreయూపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
లక్నో: కేంద్ర మంత్రి, ఏడుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్
Read Moreఓట్ల చోరీతోనే బిహార్లో గెలిచారు..ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తున్నరని ఆరోపణ
దమ్ముంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: ప్రియాంక గాంధీ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ అంశాన్ని నొక్కి చెప్
Read Moreమోదీని దించడమే కాంగ్రెస్ టార్గెట్.. కాంగ్రెస్ అసలు లక్ష్యమని ఇప్పుడు అర్థమైంది: బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుందని బీజేపీ ఆరోపించింది. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానం
Read Moreబీజేపీ DNA లో ఓట్ చోరీ..సత్యం,అహింసతో మోదీ,ఆర్ఎస్ఎస్ సర్కార్ను ఓడిస్తాం
సమయం పట్టినా చివరకు సత్యమే గెలుస్తుందిరాహుల్ బీజేపీకి తొత్తుగా ఈసీ పనిచేస్తున్నది.. ఈసీకి సపోర్ట్గా కేంద్రం
Read Moreబీజేపీలో బండి, ఈటల‘పంచాయితీ’..కమలాపూర్ కేంద్రంగా మరోసారి బయటపడిన విభేదాలు
బీజేపీ అభ్యర్థులు గెలిచి, ఈటల మద్దతుదారులు ఓడారంటూ... సోషల్ మీడియాలో బండి వర్గం పోస్టులు హనుమకొండ, వెలుగు : పంచాయతీ ఎన్నికల సాక్షిగా బ
Read MoreBJP, RSS లు దేశాన్ని మనుస్మృతి ఐడియాలజీతో నడిపిస్తున్నాయి: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
దళితులకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. శనివారం (డిసెంబర్ 13) పార్లమెంటు ఆవరణలో మీడియా పాయి
Read Moreఅందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి : ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్, వెలుగు: గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్
Read Moreరాజ్యసభలో నడ్డా వర్సెస్ ఖర్గే ..వందేమాతరం వార్షికోత్సవంపై చర్చలో పరస్పరం విమర్శలు
న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాజ్యసభలో జరిగిన చర్చ వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు నడ్
Read Moreబ్యాలెట్ పేపర్కు తిరిగివెళ్తే.. మళ్లీ బూత్ క్యాప్చరింగ్:ఎంపీ రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి వెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ పై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశం
Read More












