
Bjp
కమలంలో కాళేశ్వరం ముసలం!!..విచారణ తర్వాత మారిన ఈటల స్వరం
కాళేశ్వరం విచారణ తర్వాత మారిన ఈటల స్వరం ఆ ప్రాజెక్టు అద్భుత కట్టడమంటూ రాజేందర్ కితాబు సీబీఐ విచారణకు అప్పగించాలంటున్న కిషన్ రెడ్డి, లక్ష్
Read Moreప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క
ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం రోజుకు18 గంటలు పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.పేదలు ఇండ్లు లేక పదేళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
Read Moreబీసీ బిల్లు ఆమోదం కోసం..జులై 17న రైల్ రోఖో : ఎమ్మెల్సీ కవిత
బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న రైల్ రోఖో చేపడుతామని చెప్పా
Read Moreగుడ్ న్యూస్: ఇవాళ(జూన్17) 3 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు
రైతు భరోసా నిధులు జమ కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి రోజు జూన్ 16న రెండెకర
Read Moreరైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. 90% సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించార
Read Moreబీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా..? కాంగ్రెస్, బీఆర్ఎస్కు MP రఘునందన్ రావు చాలెంజ్
సిద్దిపేట రూరల్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఉందా..? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చాలెంజ్ చేశారు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే? రాష్ట్ర సర్కారుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
రైతు ఖాతాల్లో నిధులు జమ తొలిరోజు 2 ఎకరాల వరకు పెట్టుబడి సాయం 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.2,349 కోట్లు ఎకరంలోపు రైతులకు రూ.812
Read Moreభార్యాభర్తల ఫోన్లను వదల్లేదు.. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని BRS కుట్ర: CM రేవంత్
తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు.. రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని న
Read Moreవచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
వారం, పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామ
Read Moreగుడ్ న్యూస్: రైతు భరోసా డబ్బులు రిలీజ్ : మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి..!
రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామన్నరేవంత్... 70 లక్షల 11 వేల మంది రైతులకు
Read Moreబీఆర్ఎస్ వందేళ్ల విధ్వంసం చేసింది ..వాళ్ల తప్పులు సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం
బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వందేళ్లు కోలుకోలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు చేసిన తప్పులు సరి చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు రే
Read Moreఆ నమ్మకాన్ని కల్గించారు.. కరీంనగర్ కలెక్టర్పై సీఎం రేవంత్ ప్రశంసలు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రజలకు ప్రభుత్వ ఆస్పత
Read More