BRS
ఎన్నికల్లో ఓడిపోయినా.. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ అభ్యర్థి
శివ్వంపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో
Read Moreకేంద్ర పథకాలతో రైతు కుటుంబాలకు లబ్ధి: ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన నాయకులు లేరు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
Read Moreపదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలే..కేసీఆర్..రూ. లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధించినవ్?: మంత్రి ఉత్తమ్
కేసీఆర్.. రూ. లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధించినవ్?: మంత్రి ఉత్తమ్ నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది పాలమూరు - రంగా
Read Moreరెండేండ్ల టైమిచ్చినం, ఇక తోలు తీస్తం ..పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త
పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడ్తం: కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త చంద్రబాబు కిరికిర
Read Moreకేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది..కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసిందే ఆయన: సీఎం రేవంత్ రెడ్డి
పదేండ్లలో రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి.. దివాలా తీయించిండు: సీఎం రేవంత్ మేం ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నం &
Read Moreఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రా: కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నది జలాలపై అసెంబ్లీ వేదికగా ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం ర
Read Moreకృష్ణా జలాల విషయంలో పాలమూరును మోసం చేసింది మీరే: కేసీఆర్కు మంత్రి ఉత్తమ్ కౌంటర్
కృష్ణా జలాల విషయంలో పాలమూరు ప్రజలను మోసం చేసింది మీరే నని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరా
Read Moreకృష్ణా నది 300 కిలోమీటర్లు పారే.. పాలమూరులో ఆ పరిస్థితి చూసి ఏడ్చినా: కేసీఆర్
2023 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఆదివారం ( డిసెంబర్ 21 ) మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీ
Read Moreతెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమే: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. రెండేండ్ల నుంచి మౌనంగా చూస్తున్నామని.. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేద
Read Moreఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు పెను శాపం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర
Read Moreపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెరుగైన ఫలితాలు.. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కేసీఆర్
హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్య
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేండ్ల పాలనపై మరిం
Read Moreనాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20) హైదరాబాద్లోని -నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తి
Read More












