BRS
బనకచర్లపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు : మంత్రి నిమ్మల
బనకచర్లపై ఏపీ మాజీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎందుకు స్పందించడంలేద
Read Moreబనకచర్లపై నోరెత్తని బీజేపీ .. ఏపీ వితండవాదం !
బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కారు ఒంటరిగానే పోరాడుతున్నది. బీజేపీ మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్ర
Read Moreబనకచర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి.. ఇప్పుడు అభ్యంతరాలా?: ఏపీ
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్ల తరలింపు ఒక్కటే మార్గమన్నారు గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు ఆ నీటి
Read Moreజిల్లా ఇన్చార్జ్ మంత్రులకు ‘లోకల్’ సవాల్.. నూటికి నూరు శాతం రిజల్ట్ రావాలని హైకమాండ్ ఆర్డర్..!
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ నూటికి నూరు శాతం రిజల్ట్ రావాలని ఆదేశాలు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన రేవంత్, మీనాక్షి నటరాజ
Read Moreసొంత పార్టీ నేతలను కూడా వదల్లేదు.. ఎన్నికల ముందు మొత్తం 4 వేల 200 మంది ఫోన్లు ట్యాప్.. విచారణలో విస్తుపోయే నిజాలు !
15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాప్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్ నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4,200 మంది ఫోన్
Read Moreపీసీసీ చీఫ్ మహేశ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో
Read Moreజూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగేది అపుడే.. సీఈవో ఏమన్నారంటే.?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తెలంగాణ స్టేట్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై అసెంబ్లీ నుంచి తమకు సమచారం వ
Read Moreకమలంలో కాళేశ్వరం ముసలం!!..విచారణ తర్వాత మారిన ఈటల స్వరం
కాళేశ్వరం విచారణ తర్వాత మారిన ఈటల స్వరం ఆ ప్రాజెక్టు అద్భుత కట్టడమంటూ రాజేందర్ కితాబు సీబీఐ విచారణకు అప్పగించాలంటున్న కిషన్ రెడ్డి, లక్ష్
Read Moreఆ ఒక్క రోజే 600 మంది ఫోన్లు ట్యాప్..ఎవరి ఫోన్లు ఎలా చేశారో పూర్తి డీటేయిల్స్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. 2023 తెలంణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫో
Read Moreప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క
ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం రోజుకు18 గంటలు పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.పేదలు ఇండ్లు లేక పదేళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
Read Moreగుడ్ న్యూస్: ఇవాళ(జూన్17) 3 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు
రైతు భరోసా నిధులు జమ కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి రోజు జూన్ 16న రెండెకర
Read Moreబీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఓరుస్తలేదు: కాంగ్రెస్ నాయకులు
యాదగిరిగుట్ట, వెలుగు : బీసీ బిడ్డ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓరుస్తలేరని యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్
Read Moreరైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. 90% సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించార
Read More












