BRS

ఎలాంటి అధారాలతో కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు: శ్రీనివాస్ గౌడ్

ఎమ్మెల్సీ కవిత  సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.  కవిత ఫోన్లు ధ్వంసం చేశారన

Read More

Liquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.

Read More

కేసీఆర్​ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు:  రైలు యాక్సిడెంట్​ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్​బహుదూర్​శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు ర

Read More

క్యూ న్యూస్​పై దాడి చేసినోళ్ల ఆచూకీ దొరకలె : మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

మేడిపల్లి, వెలుగు: క్యూ న్యూస్​ మీడియా ఆఫీసుపై దాడికి పాల్పడ్డ నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

Read More

సౌత్​ గ్రూప్​ సంగతేంది?

  10 గంటలు.. 14 ప్రశ్నలు సౌత్​ గ్రూప్​ సంగతేంది? లిక్కర్​ స్కామ్​లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ రూ. 100 కోట్ల ముడుపులు, లావాదేవీ

Read More

ముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు

ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోక

Read More

10 గంటలుగా ఈడీ ఆఫీసులోనే కవిత.. కొనసాగుతున్న ఉత్కంఠ

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. పది గంటలుగా ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు అధికారులు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లగా

Read More

నేను తప్పు చేయను.. క్షమాపణ చెప్పను: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మాజీ డిప్యూటీ సీఎంలు కడియం

Read More

TSPSC: కేటీఆర్, సబితకు కూడా నోటీసులు ఇయ్యాలె : రేవంత్ రెడ్డి

సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ అధ్య

Read More

ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం : మంత్రి తలసాని

రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. ప్రతిపక్షాల నాయకులకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. TSPSC నుండి పేపర

Read More

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు అరెస్టైన వాళ్లు వీళ్లే.. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్  కేసులో ఈడీ విచారణ వేగంగా సాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కుమార్తె కవితను విచారిస్తుంది. ఇప్పటికే

Read More

జగిత్యాల జిల్లాకు పేపర్ లీకుల సెగ.. గ్రామాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ

జగిత్యాల, వెలుగు: సంచలనం సృష్టించిన టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీల సెగ జగిత్యాల జిల్లాకు తాకింది. ఈ లీకుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపత

Read More

మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నడు: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అంటే సీఎం కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అవహేళన చేయకుండా ప్రోత్సహిస్తే బ

Read More