Central government

ప్రజలను చైతన్య పరచేందుకే బీఆర్ఎస్ పార్టీ : వినోద్ కుమార్

దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. కొన్ని గ్రామాలు ఇప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉన్న

Read More

రాహుల్​ యాత్రను అడ్డుకోవాలని కేంద్రం కుట్ర : కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ/నూహ్: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ జోడో యాత్రలో కరోనా రూల్స్ పాటించేలా చూడాలని కాంగ్రెస్

Read More

కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థనే ధిక్కరిస్తున్నది: సోనియా గాంధీ

చైనా బార్డర్​లో  ఏం జరుగుతోందో చెప్పాలె కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ భేటీలో ప్రభుత్వానికి డిమాండ్​ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం న్యాయ

Read More

హైదరాబాద్‌‌లోని కేంద్ర ప్రభుత్వ భూముల్ని రక్షించండి:ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూములను రక్షించాలని ఎంపీ లక్ష్మణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో

Read More

కోవిడ్ పై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ: చైనా, అమెరికా, తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్

Read More

విదేశాల్లో కరోనా విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింద

Read More

నాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్

95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం 2018 మార్చినాటికి 1,60,296 కోట్లు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లు గత రెండేండ్లలోనే కొత్తగా దాదాపు రూ. 87 వే

Read More

కామన్ ​మ్యాన్ ​ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్​మ్యాన్​ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. పెట్రోల్, డీజిల్​పై అడ

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా..ఇక్కడోళ్లకే జీతాలెక్కువ : హరీష్​ రావు

కరీంనగర్​లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాత స్ర్కిప్ట్ చదివి వెళ్లిండు  తెలంగాణకు బీఆర్​ఎస్సే శ్రీరామ రక్ష  అభివృద్ధిలో రాష్ట్రం నంబర్​వన్​..

Read More

రూ.50కోట్ల కేంద్ర నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద

Read More

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విద్యార్థుల్లో మూఢత్వం పెంచేలా ఉందని త్రిపుర మాజీ సీఎం మాణిక్

Read More

విద్యా విధానంపై విషం చిమ్మే ప్రయత్నం : డా.పి.భాస్కర యోగి

ఈ దేశంలో ‘జాతీయతను, హిందూత్వ’ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న వామపక్ష మేధోవర్గం ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం-&

Read More

రూపాయల్లో బిజినెస్​ బెస్ట్​

రూపాయి కరెన్సీలో వ్యాపారం చేసేందుకు మరిన్ని దేశాలతో  ఒప్పందాలు కుదుర్చుకోవాలని బ్యాంకులకు, పరిశ్రమ సంఘాలకు ప్రభుత్వం సూచించింది. ఇది వరకే 18 విదే

Read More