Central government
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతున్రు: భట్టి విక్రమార్క
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోడీకి సైంటిఫిక్ ఆలోచన లేదని అన్న
Read Moreఏపీ కొత్త గవర్నర్గా సయ్యద్ అబ్దుల్ నజీర్
పలు రాష్ట్రాలకు గవర్నర్ లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమ
Read Moreకాంగ్రెస్ మా నాన్నను ఓడగొట్టింది..అందుకే కోపం: ఎర్రబెల్లి
నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీ
Read Moreసింగరేణిపై కేంద్రం కుట్రను భగ్నం చేస్తం: కేటీఆర్
సింగరేణిని కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని, అవసరమైతే సింగరేణి క
Read More24 గంటల పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చిన్రు : మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్కు పాలిటిక్స్ అంటే టాస్క్ అని.. మిగతా వాళ్లకు అదో గేమ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక
Read Moreకేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల నిధుల వాటా తగ్గిందని అన్నారు. కేంద్రం
Read Moreకరెంట్ బకాయిల్లో తెలంగాణ టాప్
న్యూఢిల్లీ, వెలుగు: కరెంట్ బకాయిల్లో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. గతేడాది చివరి నాటికి రూ.11,935 కోట్లు డిస్కంలకు బాకీ
Read Moreస్పోర్ట్స్లోనే కాదు.. డైలీ లైఫ్లోనూ ఫిట్నెస్ అవసరం: మోడీ
జైపూర్: స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకునేలా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలో ఆటలను ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి చూడటం
Read Moreసుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్ర
Read Moreకేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడు : అశ్వినీ వైష్ణవ్
మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేసీ
Read Moreఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే యోచనలో కేంద్రం : ఎర్రబెల్లి దయాకర్
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని రాష్ట్రాల రైతులకు కేంద్రం మొండిచేయి చూపిందన్
Read Moreకేంద్రం ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవట్లే: తమిళి సై
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నా
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్రం అండ
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తెలిపింది. ‘‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్&zw
Read More












