Central government
విదేశాల్లో కరోనా విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింద
Read Moreనాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్
95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం 2018 మార్చినాటికి 1,60,296 కోట్లు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లు గత రెండేండ్లలోనే కొత్తగా దాదాపు రూ. 87 వే
Read Moreకామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్పై అడ
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా..ఇక్కడోళ్లకే జీతాలెక్కువ : హరీష్ రావు
కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాత స్ర్కిప్ట్ చదివి వెళ్లిండు తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అభివృద్ధిలో రాష్ట్రం నంబర్వన్..
Read Moreరూ.50కోట్ల కేంద్ర నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద
Read Moreకార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విద్యార్థుల్లో మూఢత్వం పెంచేలా ఉందని త్రిపుర మాజీ సీఎం మాణిక్
Read Moreవిద్యా విధానంపై విషం చిమ్మే ప్రయత్నం : డా.పి.భాస్కర యోగి
ఈ దేశంలో ‘జాతీయతను, హిందూత్వ’ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న వామపక్ష మేధోవర్గం ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం-&
Read Moreరూపాయల్లో బిజినెస్ బెస్ట్
రూపాయి కరెన్సీలో వ్యాపారం చేసేందుకు మరిన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని బ్యాంకులకు, పరిశ్రమ సంఘాలకు ప్రభుత్వం సూచించింది. ఇది వరకే 18 విదే
Read Moreఇంటర్తో సెంట్రల్ జాబ్
ఇంటర్తో సెంట్రల్ కొలువులో స్థిరపడేందుకు సీహెచ్ఎల్ మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో 4500 లోయర్ డివిజన్ క్లర్క్(
Read Moreప్రతి ఒక్కరికీ ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఖాళీ కడుపుతో ఎవరూ నిద్రపోకూడదని, మన సంస్కృతి చెప్పే మాట ఇదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత కేంద
Read Moreపార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
ఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలకు సహక
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
బచ్చన్నపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, కేసీఆర్, కవితలను టచ్ చేస్తే తెలంగాణ భగ్గుమంటదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరె
Read Moreతెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది:సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా అభివృద్దిక
Read More












