
Central government
నల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు
Read Moreప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు?
న్యూఢిల్లీ: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతిపై రాహుల్
Read Moreఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్
డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు పద్మారావు నగర్, వెలుగు: నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్లో జరుగుతున్న ఆలస్యానికి ని
Read Moreభయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం
Read Moreరూల్స్ పాటిస్తున్నాం.. సెంట్రల్ విస్టా పనులతో కాలుష్యం రాదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులపై వస్తున్న విమర్శల మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది
Read Moreఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్
ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. మిగిలిన వేరియంట్ ల కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ క
Read Moreవడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి
కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డ
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read Moreచర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ
Read Moreకొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుంది
హైదరాబాద్: రైతులను కోటీశ్వరులను చేశానని నిన్న ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. రైతులను కోటీశ
Read Moreవ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటన్రు
ధాన్యం కొనుగోళ్లు స్పీడ్ చేయని సర్కారు ఇప్పటికీ పావు వంతూ కొనలే తేమ పేరుతో రిజెక్ట్చేస్తున్న మిల్లర్లు కాంటాలు బంద్పెడు
Read Moreవిమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?
కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనడం లేదని కాం
Read Moreదేశంలో ఒక్క కేసు కూడా లేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంబంధిత కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేసులు ఉన్నాయనే అనుమానంతో మ
Read More