
Central government
ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొవిడ్ కొత్త వేరియంట్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వె
Read Moreతప్పుడు ప్రచారంపై స్పందించిన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వడ్ల కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందని మీడియాలో ప్రచారమైన వార్తలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పందించింది. ఎప్పటిలాగ
Read Moreటమాట ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ, వెలుగు: టమాట రేటు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను కంట్రోల్ చేసేందుకు రాష్ట్రాలకు ఫండ్స్ ఇచ్చింది. ప్రైస్ స్టెబిలైజేష
Read Moreతలలపై తుపాకులు పెట్టి పాలించలేరు
బనిహాల్: గాడ్సే భారత్ తమకు వద్దని, గాంధీ ఇండియానే కావాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. లోయలోని ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని, గుర్తింపును
Read Moreరాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు
Read Moreఅన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ హస్తం నేతలు,
Read Moreకాళ్లు పట్టుకున్నారు.. గల్లా పట్టుకోకముందే కొనాలె
హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడిన జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సీరియస్ అయ్యారు. ఢిల్లీ రాజకీయాలు చేసే కేసీఆర్ కు ఇక్కడి రైత
Read Moreకాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చెప్పాలె
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయుకాలుష్యంపై విచారణను నవంబర్ 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో రెండు, మూడు రోజుల పాటు పొల్యూషన్ కంట్రోల
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఛలో రాజ్ భవన్ క
Read Moreమోడీ ప్రకటనల్ని నమ్మం.. గెజిట్ వస్తేనే చట్టాలు రద్దయినట్లు
లక్నో: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను తాము నమ్మమని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ చట్టాలు రద్దయినట్లు ప్రభుత్వ గెజి
Read Moreవ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా ఉద్యమం ఆగదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయంపై భారతీయ క
Read Moreరైతులు కేంద్రం మెడలు వంచారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు సత్యాగ
Read Moreవడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ధర్నా
రాష్ట్ర కేబినెట్తో పాటు ధర్నాచౌక్కు.. పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారు
Read More