
Central government
మోడీ డిజిటల్ మిషన్.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఐడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ స్కీమ్ ను మొదలు పెడుతున్నట్లు ప
Read Moreసెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకోవాలె
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాదంపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో నక్సలైట్ ప్రభావిత ఆరు రాష్ట్రాల సీఎంలు పాల్
Read Moreమోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?
కోల్కతా: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలేదు. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే
Read Moreపీఎం కేర్స్ ప్రభుత్వ నిధి కాదు.. కానీ నిజాయితీగా ఉంటది
న్యూఢిల్లీ: విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ముఖ్యంగా కరోనా
Read Moreజల్ జీవన్ మిషన్తో ప్రతి ఇంటికీ జలధార
దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్(జేజేఎం) విజయవంతంగా అమలవుతోంది. స్వతంత్ర భార
Read More9 మంది సుప్రీంకోర్టు జడ్జీల నియామకం.. కేంద్రం గెజిట్ విడుదల
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియమాకంపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని
Read Moreతాలిబన్లతో భారత్ టచ్ లో ఉందా?.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్న
Read Moreవెహికల్ స్క్రాపేజీ పాలసీ లాంచ్.. కొత్త రూల్స్తో లాభాలివే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టింది. గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్లో వర్చువల్గా పాల్గొన్న ప్రధ
Read Moreవార్తలు రాయడానికి జర్నలిస్టులు భయపడుతున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని రాహుల్ విమర్
Read Moreఉజ్వల 2.0: నిరుపేదలకు ఫ్రీగా ఎల్పీజీ కనెక్షన్స్
న్యూఢిల్లీ: ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే ఉజ్వల 2.O పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ లోని మహోబాలో నిర్వహించిన కార్యక్రమంలో మో
Read Moreకేంద్రం వద్దన్నా సీఎండీగా శ్రీధర్ దిగట్లేదు
మితిమీరుతున్న రాజకీయ జోక్యం ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాల ప్రకటన లేదు గడువు దాటినా గుర్తింపు సంఘం ఎన్నికల్లేవ్ మందమర్రి, వెలుగు: &n
Read Moreమెడికల్ కాలీజీల ఏర్పాటులో తెలంగాణకు కేంద్రం మొండి చేయి
జగిత్యాల జిల్లా: దేశంలో 158 మెడికల్ కాలేజీలిచ్చిన కేంద్రం... తెలంగాణాకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇక్కడ
Read Moreఖేల్ రత్న అవార్డు పేరు మార్పు
న్యూఢిల్లీ: మన దేశంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ఖేల్ రత్న అవార్డు పేరు మారింది. ఇప్పటి నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యా
Read More