Central government
మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు
చండీగఢ్: పాకిస్థాన్, బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ బార్డర్స్లో బీఎస్ఎఫ్ నియంత్ర
Read Moreహైదరాబాద్లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా ఐదో రోజు ఫ్యుయల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆయిల్ కంపెనీ
Read Moreమరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర
న్యూఢిల్లీ: పెట్రో భగభగలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగోరోజు ఆయిల్ కంపెనీలు చమురు ధరలను పెంచాయి. దీంతో కొండెక్కిన ఆయిల్ ధరల్ని చూసి సామాన్యులు గగ్గోలు
Read Moreలఖీంపూర్కు రాహుల్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ 144 సెక
Read Moreరోడ్డుప్రమాదాల్లో ఆదుకున్న వారికి రూ.5వేలు గిఫ్ట్
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొ
Read Moreకంపెనీలు క్లోజ్ అయితున్నా కేంద్రం పట్టించుకోట్లే
హైదరాబాద్: చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని అనేకమార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కారణంగా ఎంఎస్&
Read Moreతెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలది ఉజ్వలమైన చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రం గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని.. కానీ 58 ఏళ్ల సమైక్య
Read Moreలీడర్ ఎలా ఉండాలో గడ్కరీని చూసి నేర్చుకోవాలె
పూణె: కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసల జల్లులు కురిపించారు. అధికారాన్ని ఎంత ప్రభావవంతంగా వాడ
Read Moreఅలా చేయకపోతే గల్వాన్, డోక్లాంలో భారత్ ఓడిపోయేది
న్యూఢిల్లీ: సైన్యంలో పెట్టుబడులు పెట్టడం భారత్ కు లాభించిందని ఆర్మీ వైస్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి అన్నారు. ఆర్మీని బలోపేతం చేయడం వల్లే గల్వ
Read Moreమోడీ డిజిటల్ మిషన్.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఐడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ స్కీమ్ ను మొదలు పెడుతున్నట్లు ప
Read Moreసెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకోవాలె
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాదంపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో నక్సలైట్ ప్రభావిత ఆరు రాష్ట్రాల సీఎంలు పాల్
Read Moreమోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?
కోల్కతా: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలేదు. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే
Read Moreపీఎం కేర్స్ ప్రభుత్వ నిధి కాదు.. కానీ నిజాయితీగా ఉంటది
న్యూఢిల్లీ: విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ముఖ్యంగా కరోనా
Read More












