Central government
మూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావించొద్దని.. జాగ్రత్తగా
Read Moreదిగొచ్చిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఇన్నాళ్లూ ససేమిరా అన్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర రూల్స్ అమలు దిశగా చర్యలు తీస
Read Moreరైల్వే మంత్రి కొత్త నిర్ణయం.. ఆఫీస్లో షిఫ్ట్ డ్యూటీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ అప్పుడే తన మార్కును చూపించడం మొదలుపెట్టారు. తన ఆఫీసులో పని చేసే ఉద్యో
Read Moreబీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్
నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు
Read Moreరైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలను కొనసాగుతున్నాయి. రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వా
Read Moreరూల్స్ ఫాలో అవ్వడానికి 8 వారాల టైమ్ ఇవ్వండి
ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ఫాలో అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ట
Read Moreకేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్!
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు అంతా రెడీ అయ్యింది. విస్తరణలో భాగంగా పలువురు మంత్రులకు మోడీ సర్కార్ ఉద్వాసన పలకనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి
Read Moreకరోనా రూల్స్ పాటించకపోతే మళ్లీ ఆంక్షలు పెడ్తం
మళ్లీ ఆంక్షలు పెడ్తంన్యూఢిల్లీ: ప్రజలు కరోనా రూల్స్ పాటించకుండా హిల్&zwn
Read Moreఅజ్ఞాని, అహంకారికి వ్యాక్సిన్ అవసరమా?
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర సర్కార్పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జూలై వచ్చినప్పటికీ టీకాలు అందుబాటులో లేవంటూ
Read Moreమే నెలతో పోలిస్తే 75% తగ్గిన కరోనా కేసులు
జూన్లో కరోనా మరణాలు 43% తగ్గినయ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోయిన నెలలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. మే నెలతో పోలిస్తే
Read Moreఎన్నికలు వస్తేనే కేసీఆర్కు దళితులు గుర్తుకొస్తరా?
హుస్నాబాద్: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలకు
Read Moreకశ్మీర్ బహిరంగ జైలులా తయారైంది
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. అందుకు ఎంతకా
Read Moreకేంద్రం కలిసొస్తే కరోనాను తరిమికొడతాం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇది కాస్తా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చు రేపింది. సుప్రీం కోర్టు ని
Read More












