
Central government
అసమ్మతి గళాలను కేంద్రం అణచాలని చూస్తోంది
న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన పర్యారణ కార్యకర్త దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. అసమ
Read Moreపెట్రోల్ రేట్లు పెరుగుతుంటే తమాషా చూస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే కేంద్రం ఏమీ పట్ట
Read Moreమ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు
న్యూఢిల్లీ: దేశ మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీ కంపెనీలకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Read Moreమరోసారి గృహ నిర్బంధంలో ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతోపాటు తండ్రి
Read Moreప్రజాధనాన్ని మోడీ లూటీ చేస్తున్నారు
ప్రధాని మోడీ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా టైమ్లో తన కార్పొరేట్ మిత్రులకు లోన్లను మాఫీ చేయడం ద్వారా
Read Moreహైదరాబాద్ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్తోపాట
Read Moreకాంగ్రెస్ 70 ఏళ్లలో దేశానికి ఏం చేసింది?
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయి తమకు ఉందా అని కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్
Read Moreరోగాలపై స్పెషల్ ఫోకస్.. ఫైలెట్ ప్రాజెక్టు తెలంగాణలో సక్సెస్
ఇక రోగాలపై స్పెషల్ ఫోకస్ ఐహెచ్ఐపీ విధానాన్ని తెస్తున్న కేంద్రం ఫైలెట్ ప్రాజెక్టుగా మన రాష్ట్రంలో సక్సెస్ హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా రోగాల వ్
Read Moreఅగ్రి చట్టాలపై ప్రశ్నించిన అన్నదాతలను జైళ్లకు పంపుతారా?
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ సమస్య ఓ కొల
Read Moreపేదల బాగు కోరే బడ్జెట్నే కేంద్రం తీసుకొచ్చింది
న్యూఢిల్లీ: కరోనా వల్ల భారత్తోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త బడ్జెట్లో దేశ
Read Moreదేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారు
న్యూఢిల్లీ: దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యసభలో కొత్త వ్యవసాయ చట్టాలపై రాహుల్ ఫైర్ అయ్యారు
Read Moreదేశం కోసం ప్రత్యర్థి పార్టీలతో కలసి నడిచేందుకూ రెడీ
న్యూఢిల్లీ: దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైతే ప్రత్యర్థి పార్టీలతో కలసి నడవడానికీ సిద్ధమేనని ప్రధాన మోడీ అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్
Read Moreవెనక్కి తగ్గిన చైనా.. అమరుల త్యాగాలను కేంద్రం అవమానిస్తోంది
న్యూఢిల్లీ: దేశం కోసం త్యాగాలు చేసిన అమర జవాన్లను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. సరిహద్దుల నుంచి చైనా తన
Read More