Central government

మార్కెట్‌లోకి కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250 మాత్రమే

న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశ

Read More

టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప

Read More

టీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి రక్షణనిచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రి

Read More

కరోనా కేసుల విషయంలో కేంద్రానివన్నీ అబద్ధాలే

హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పాజిటివ్ కేసుల వివరాలను కేంద్రం దాస్తోందన్

Read More

కొత్త గైడ్ లైన్స్.. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేయొద్దు

కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేయొద్దు కొవిడ్ ప్రొటోకాల్ నుంచి తొలగించిన కేంద్రం  కొత్త గైడ్ లైన్స్ విడుదల  న్యూఢిల్లీ: కరోనా

Read More

ప్రశ్నిస్తే అరెస్టులా.. అయితే నన్నూ అరెస్టు చేయండి

న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని దేశ రాజధానిలో పలువురు పోస్టర్లు అతికించడం వివాదాస్పదమైంది. ఈ పోస్టర్లు అతికించిన వారిని పోలీసు

Read More

గ్రామాల్లో కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్స్

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్‌ను కేంద్రప్రభుత్వం రిలీజ్ చేసింది. విలేజ్ లెవెల్లో నిఘా పెట్టాలని సూచించింది.

Read More

రాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం

కొనసాగుతున్న కేంద్రం వ్యాక్సిన్ల సరఫరా మరో మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు  కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ క

Read More

రాష్ట్రానికి రెమ్డిసివిర్  కోటా డబుల్

హైదరాబాద్, వెలుగు:  కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణకు రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్

Read More

సెంట్రల్ విస్టా నిర్మాణం అంత ముఖ్యమా?

న్యూఢిల్లీ: కరోనాతో దేశం అల్లాడుతున్న ఈ సమయంలో సెంట్రల్ విస్టా భవనం నిర్మించడం అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్న

Read More

గంగా మాతతో కన్నీళ్లు పెట్టించారు

న్యూఢిల్లీ: పవిత్ర గంగా మాతను ప్రధాని మోడీ ఏడ్పించారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్

Read More

గ్రామీణ ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలె

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. రూరల్ ఏరియాల్లో ఉండే ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఆయన కోరారు

Read More

టీకా విషయంలో రాజకీయాలు అవసరమా?

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ డోసులు మరింతగా కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంపై సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ సీరియస్ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి

Read More