Central government
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్రానికి సూచించింద
Read Moreకొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులకు మధ్య గ్యాప్ విషయంలో ఆందోళన చెందొద్దని కేంద్రం పేర్కొంది. టీకా డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలంటే సైంటిఫిక్ రీ
Read Moreబ్లాక్, వైట్ ఫంగస్లు వస్తాయని మూడేళ్ల కిందే చెప్పా
సుల్తాన్పూర్: భారత్లో బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు వస్తాయని మూడేళ్ల కిందటే తాను చెప్పానని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ అ
Read Moreటీకా వేస్ట్ చేస్తే రాష్ట్రాల కోటాలో కోత
జనాభా, కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాలకు కేటాయింపు కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసిన కేంద్రం పేదలకు ప్రైవేట్లోనూ ఫ్రీగా ఇచ్చేందుకు ఈ–ఓచర్ల
Read Moreఇంటింటికీ రేషన్ డెలివరీ చేస్తే తప్పేంటి?
న్యూఢిల్లీ: రేషన్ సరుకులను నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. కర
Read Moreకేంద్రం తప్పులు చేస్తూ... రాష్ట్రాలను బద్నాం చేస్తోంది
కేంద్ర తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో కేంద్రం ఫెయిల్ టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ర
Read Moreఅందరికీ టీకా ఇవ్వాలంటే మరో మూడేళ్లు పడుతుందేమో
ముంబై: వ్యాక్సినేషన్ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శివసేన పార్టీ విమర్శించింది. మోడీ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే దేశంలో కరోనా మరణాలు
Read Moreకరోనా క్రైసిస్కు కేంద్ర నిర్ణయాలే కారణం
హైదరాబాద్: కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు పలు ఐటీ కంపెనీలు ముందు
Read Moreఆస్పత్రి బెడ్ పై ఉన్నా.. కరోనా బాధలు నాకు తెలుసు
న్యూఢిల్లీ: కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. వైరస్ సోకితే ఆ బాధ ఎలా ఉంటుందనేది తనకు తెలుసన్నారు. పోస్ట్ కొవిడ్ లక్షణాలత
Read Moreబ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు?
న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బ్లాక్ ఫంగస్ను ఎదుర్కోవడంలో కేంద్ర విధ
Read Moreవ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీపై సుప్రీం కోర్టు మండిపడింది. టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత కేంద్రానిదేనని అత్యున్న
Read Moreఏడేళ్లలో మోడీ దేశానికి ఎంతో చేశారు
కరీంనగర్: ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనకు ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఉచిత ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఎంపీ, బీజేపీ
Read Moreకరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం
కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు
Read More












