Central government

కశ్మీర్‌‌లో రక్తపాతం ఆగాలంటే పాక్‌‌తో చర్చలు జరపాలె

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌లో రక్తపాతం ఆగాలంటే దాయాది పాకిస్థాన్‌‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. ఇరు దేశాల మధ్య గ

Read More

అగ్రి చట్టాలపై పోరాటం ఆపకండి.. రైతులకు ప్రియాంక విజ్ఞప్తి

ముజఫర్‌నగర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులు ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కోరారు.

Read More

ప్రైవేట్ రంగానికి అండగా నిలుద్దాం.. రాష్ట్రాలకు ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వల్ల ఒడిదొడుకులకు గురైన దేశ ఎకానమీని తిరిగి గాడిన పెట్టాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు కఠినమైన విధానాలను తీసుకురావాల్సిన అవ

Read More

టన్నెల్‌‌ కాదని పైప్​లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీపై వివరణ ఇవ్వాలన్న కేంద్రం హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ పనులపై కేంద్రం మళ్లీ ఆరా తీసింది. తక్కువ ఖర్చుత

Read More

యూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం

న్యూఢిల్లీ: యూజర్ల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాలన్న కమిట్‌‌మెంట

Read More

మోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన

Read More

పత్తి సాగులో కొత్త టెక్నాలజీ..

    140 నుంచి 160 రోజుల్లోనే పంట చేతికి     కూలీలను తగ్గించి.. మెషీన్ వర్క్​పెంచడం     మొత్తం దూది ఒక్కసారే తీసే సైంటిఫిక్ పద్ధతులు     పెట్టుబడి తగ్

Read More

కరోనాను కేంద్రం లైట్ తీసుకుంటోంది

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే పల

Read More

కేంద్రం షార్ట్‌లిస్ట్.. ప్రైవేటీకరణ దిశగా నాలుగు బ్యాంకులు!

న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తొలుత  నాలుగు మధ్య శ్రేణి బ్యాంకులను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం షా

Read More

అసమ్మతి గళాలను కేంద్రం అణచాలని చూస్తోంది

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన పర్యారణ కార్యకర్త దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. అసమ

Read More

పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే తమాషా చూస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే కేంద్రం ఏమీ పట్ట

Read More

మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు

న్యూఢిల్లీ: దేశ మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీ కంపెనీలకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

Read More

మరోసారి గృహ నిర్బంధంలో ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. తనతోపాటు తండ్రి

Read More