
Central government
100 మంది ఉంటే ఆఫీస్ లోనే వ్యాక్సిన్..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువ మందికి ఇవ్వాలనే లక్ష్యంతో..
Read Moreనక్సల్స్ ఏరివేతను వేగవంతం చేస్తాం
రాయ్ పూర్: నక్సల్ ఏరివేతను వేగవంతం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్ గడ్ లోని జోనగూడ బార్డర్ లో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన 2
Read Moreచిన్న సేవింగ్స్ స్కీమ్లపై వడ్డీ తగ్గట్లే! ఆర్డర్ విత్డ్రా చేసుకున్న కేంద్రం
చిన్న సేవింగ్స్ స్కీమ్లపై వడ్డీ తగ్గట్లే! తగ్గించి ఇచ్చిన ఆర్డర్లు విత్డ్రా చేసుకున్న ప్రభుత్వం మార్చి క్వా
Read Moreవాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఆపండి
ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ వాట్సాప్ పాలసీ ఐటీ రూల్స్ కు విరుద్ధమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని వాట్సా
Read More1,730 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీ
రాష్ట్రం వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది సెప్టెంబర్ వరకు తెలంగాణలో 1,730 అంగన్ వాడీ టీచర్లు, 3,064 హెల్పర్ పోస్టులు ఖా
Read Moreకేంద్రంపై అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ప్రభుత
Read Moreకరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్పై నుంచి మోడీ ఫోటో తొలగించండి
అయిదు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనావైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద నుంచి ప్రధాని మోడీ ఫోటో తొలగించాలని ఎలక్
Read Moreధరల పెరుగుదలపై సాకులు చెప్పి తప్పించుకుంటారా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస
Read Moreమ్యానుఫాక్చరింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం
న్యూఢిల్లీ: దేశ ఎకానమీని పరిపుష్టం చేయడంలో మ్యానుఫాక్చరింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ అన్నారు. ప్రముఖ ఇండస్ట్రీ లీడర్స్తో నిర్వహించిన
Read Moreకేంద్రం ముందు కేరళ ప్రజలు తలవంచరు
తిరువనంతపురం: రాష్ట్రాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. సెంట్రల్ ఏజెన్సీలతో దాడులు చేయిస్తూ స్టేట్ సర్
Read Moreకొత్త పార్లమెంట్లో అండర్గ్రౌండ్ టన్నెళ్లు!
న్యూఢిల్లీ: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో మూడు అండర్గ్రౌండ్ టన్నెల్లు రూపొందిస్తున్నారని సమాచారం. ఈ టన్నెల్లు ప్రధాన మంత్రి నివాసానికి
Read Moreప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోంది
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్
Read Moreప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై నమోదై
Read More