
Central government
దిగొచ్చిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఇన్నాళ్లూ ససేమిరా అన్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర రూల్స్ అమలు దిశగా చర్యలు తీస
Read Moreరైల్వే మంత్రి కొత్త నిర్ణయం.. ఆఫీస్లో షిఫ్ట్ డ్యూటీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ అప్పుడే తన మార్కును చూపించడం మొదలుపెట్టారు. తన ఆఫీసులో పని చేసే ఉద్యో
Read Moreబీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్
నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు
Read Moreరైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలను కొనసాగుతున్నాయి. రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వా
Read Moreరూల్స్ ఫాలో అవ్వడానికి 8 వారాల టైమ్ ఇవ్వండి
ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ఫాలో అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ట
Read Moreకేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్!
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు అంతా రెడీ అయ్యింది. విస్తరణలో భాగంగా పలువురు మంత్రులకు మోడీ సర్కార్ ఉద్వాసన పలకనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి
Read Moreకరోనా రూల్స్ పాటించకపోతే మళ్లీ ఆంక్షలు పెడ్తం
మళ్లీ ఆంక్షలు పెడ్తంన్యూఢిల్లీ: ప్రజలు కరోనా రూల్స్ పాటించకుండా హిల్&zwn
Read Moreఅజ్ఞాని, అహంకారికి వ్యాక్సిన్ అవసరమా?
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర సర్కార్పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జూలై వచ్చినప్పటికీ టీకాలు అందుబాటులో లేవంటూ
Read Moreమే నెలతో పోలిస్తే 75% తగ్గిన కరోనా కేసులు
జూన్లో కరోనా మరణాలు 43% తగ్గినయ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోయిన నెలలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. మే నెలతో పోలిస్తే
Read Moreఎన్నికలు వస్తేనే కేసీఆర్కు దళితులు గుర్తుకొస్తరా?
హుస్నాబాద్: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలకు
Read Moreకశ్మీర్ బహిరంగ జైలులా తయారైంది
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. అందుకు ఎంతకా
Read Moreకేంద్రం కలిసొస్తే కరోనాను తరిమికొడతాం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇది కాస్తా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చు రేపింది. సుప్రీం కోర్టు ని
Read Moreకరోనా బాధిత ఫ్యామిలీలకు కేంద్రం రూ.5 లక్షల లోన్
కరోనాతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు కేంద్రం ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు సబ్సిడీ లోన్&zwn
Read More