Central government
నా పేరు, ఫొటోలను వాడొద్దు
సిసౌలీ: ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) లీడర్ రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను
Read Moreఉద్యమం బంద్.. రోడ్లు ఖాళీ చేస్తున్న రైతులు
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఇవాళ్టితో ముగిసింది. ఢిల్లీ సరిహద్దులైన సింఘ
Read Moreనిధుల కోసం కేంద్రం గల్లపట్టి అడుగుతం
సిరిసిల్లలో మీడియాతో మంత్రి కేటీఆర్ వరంగల్ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లు ఇయ్యాలె తెలంగాణను పీఎం మిత్రలో చేర్చాలి నిధుల కోసం బీజేపీ రా
Read Moreనాగాలాండ్ ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుంది
ఆర్మీ కాల్పుల ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సాయుధ ధళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చే
Read Moreనల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు
Read Moreప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు?
న్యూఢిల్లీ: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతిపై రాహుల్
Read Moreఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్
డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు పద్మారావు నగర్, వెలుగు: నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్లో జరుగుతున్న ఆలస్యానికి ని
Read Moreభయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం
Read Moreరూల్స్ పాటిస్తున్నాం.. సెంట్రల్ విస్టా పనులతో కాలుష్యం రాదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులపై వస్తున్న విమర్శల మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది
Read Moreఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్
ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. మిగిలిన వేరియంట్ ల కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ క
Read Moreవడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి
కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డ
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read Moreచర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ
Read More












