Central government

థర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకి

Read More

ఈ ఏడాదిలో 35 శాతం వ్యాక్సినేషన్ కూడా కష్టమే

న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ దేశంలో టీకా ప్రక్రియ పూర్తవ్వడానికి చాల

Read More

సోషల్ మీడియాలోభారత వేరియంట్ పేరు కనిపించకూడదు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు బారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తరచుగా భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వేరియం

Read More

బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్రాలకు కేటాయించిన కేంద్రం

హైదరాబాద్: మ్యూకరో మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో బ్లాక్

Read More

దేశంలో కరోనా టీకాల కొరతకు కేంద్రమే కారణం

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్

Read More

వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్ట

Read More

రైతుల ఓపికను పరీక్షించొద్దు.. డిమాండ్లను ఒప్పుకోండి

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ ఓపికను పరీక్షించొద్దని, వెంటనే

Read More

సెకండ్ వేవ్ ఉంటుందని మోడీ ముందే హెచ్చరించారు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ముందే అలర్ట్ చేసిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. కరోనా రె

Read More

జూలైలో సెకండ్ వేవ్ ఖతం

 మరో ఆరు నెలల తర్వాత థర్డ్ వేవ్ న్యూఢిల్లీ: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ప్రభావం జూలైలో పూర్తిగా ముగుస్తుందని కేంద్

Read More

మార్కెట్‌లోకి కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250 మాత్రమే

న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశ

Read More

టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప

Read More

టీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి రక్షణనిచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రి

Read More

కరోనా కేసుల విషయంలో కేంద్రానివన్నీ అబద్ధాలే

హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. పాజిటివ్ కేసుల వివరాలను కేంద్రం దాస్తోందన్

Read More