Central government
రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు
Read Moreఅన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ హస్తం నేతలు,
Read Moreకాళ్లు పట్టుకున్నారు.. గల్లా పట్టుకోకముందే కొనాలె
హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడిన జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సీరియస్ అయ్యారు. ఢిల్లీ రాజకీయాలు చేసే కేసీఆర్ కు ఇక్కడి రైత
Read Moreకాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చెప్పాలె
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయుకాలుష్యంపై విచారణను నవంబర్ 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో రెండు, మూడు రోజుల పాటు పొల్యూషన్ కంట్రోల
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఛలో రాజ్ భవన్ క
Read Moreమోడీ ప్రకటనల్ని నమ్మం.. గెజిట్ వస్తేనే చట్టాలు రద్దయినట్లు
లక్నో: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను తాము నమ్మమని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ చట్టాలు రద్దయినట్లు ప్రభుత్వ గెజి
Read Moreవ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా ఉద్యమం ఆగదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయంపై భారతీయ క
Read Moreరైతులు కేంద్రం మెడలు వంచారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు సత్యాగ
Read Moreవడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ధర్నా
రాష్ట్ర కేబినెట్తో పాటు ధర్నాచౌక్కు.. పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారు
Read Moreదేశం కోసం, ధర్మం కోసం.. మొత్తం వడ్లు కేంద్రమే కొనాలె
హైదరాబాద్: రైతుల మేలు కోసమే సీఎం కేసీఆర్ ధర్నా చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకే ఈ ధర్న
Read Moreకర్తార్పూర్ కారిడార్ రీఓపెన్.. కరోనా రూల్స్తో దర్శనం
అమృత్సర్: సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడా
Read Moreపెట్రోల్పై వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదో.. రాష్ట్ర ప్రభుత్వాలనే అడగాలె
న్యూఢిల్లీ: పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదో వారినే అడగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కొన్ని
Read Moreకేంద్ర వైఖరి రైతుల పాలిట శాపంగా మారింది
కేంద్ర వైఖరి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని రైతుల ధర్నాలో పాల్గొన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ధర్నాలు చేశామన్న మంత్రి
Read More












