Central government

కరోనాతో అనాథలైన పిల్లలకు 5 లక్షల ఇన్సూరెన్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల చాలా మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది చిన్నారులను మహమ్మారి అనాథలను చేసింది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్ల

Read More

పార్లమెంట్‌కు సైకిల్‌ మీద రాహుల్.. పెట్రో రేట్లపై నిరసన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారు. పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసనలను తెలపడంలో భాగంగా ఆయన సైకిల్&

Read More

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో చాలెంజ్ చేయాలె

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముస్లిం మహిళలపై అనవసరంగా రుద్దారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చట్టం అనవసరమన్న ఒవైసీ.. కేంద్ర ప్రభు

Read More

ఇంటర్ అర్హతతో జాబ్స్.. నెలకు రూ. 25 వేల జీతం

ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌బీలో హెడ్​కానిస్టేబుల్స్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్​ఎస్​బీ

Read More

కేంద్ర ప్రభుత్వ పెన్షన్.. ఉద్యోగుల కుటుంబాలకు నెలకు రూ. 1.25 లక్షలు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పె

Read More

వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’.. లాంచ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చే

Read More

మీ ఫోన్‌లో మోడీ ఆయుధం.. చ‌ర్చ జ‌ర‌గొద్దా?

న్యూఢిల్లీ: పెగాస‌స్ స్పైవేర్‌పై పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెగాస&zw

Read More

పేరు, లోగో, ట్యాగ్‌ లైన్ సూచిస్తే..  రూ.15 లక్షల ప్రైజ్‌మనీ 

న్యూఢిల్లీ: బడ్జెట్ లెక్కల కోసం కొత్తగా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ సంస్థ (డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇంద

Read More

మా ఫోన్లను కేంద్రం హ్యాక్ చేసింది

కోల్‌కతా: దేశ రాజకీయాల్లో పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్ట

Read More

ఐటీ దాడులతో మీడియాను భయపెట్టలేరు

న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ పై జరిగిన ఐటీ దాడులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులతో మీడియాను భయపెట్టలేరని కే

Read More

దేశంలో 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో మైలురాయిని దాటింది. టీకా పంపిణీలో 40 కోట్ల మార్కును భారత్ అధిగమించింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులత

Read More

చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా?

హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణాను కేసీఆర్ దగా చేస్తున్నారని వైఎస్సార్ టీపీ నేత ఇందిరా శోభన్ అన్నారు. కవితకు ఆగమేఘాల మీద

Read More

మూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు 

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావించొద్దని.. జాగ్రత్తగా

Read More