Central government
ప్రధానిపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువ అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. రైతు సమస్యలపై చర్చించడానికి రీసెంట్ గా మోడీని కలిశానన్న
Read Moreసీసీఐ తెరవకుంటే.. ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహమే
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను పున:ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. సీసీఐ కంపెనీ తెరిస్తే  
Read Moreదేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ ల సంఖ్య 961కి పెరిగింది. నగరాల వారీగా
Read Moreవిశ్లేషణ: ఆరోగ్య రంగానికి కొత్త రూపు తేవాలె
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత ఆరోగ్యానికి మనదేశంలో ప్రాధాన్యత పెరిగింది. కానీ, విఫలమైన పాత ఆరోగ్య విధానాన్నే ఇంకా కొనసాగిస్తే.. ఖర్చు పెరుగుత
Read Moreఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం
ఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గ
Read Moreకొత్త డిప్యూటీ ఎన్ఎస్ఏగా విక్రమ్ మిస్రీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా ఉప సలహాదారుగా విక్రమ్ మిస్రీ నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఎక్స్ పర్ట్ అయిన విక్రమ్.. బీజింగ్ లో భారత రాయబారిగా పని
Read Moreరేపు తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్రం మీటింగ్
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఎంతకూ తెగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగుతోంది. వివాదాల పరిష్కారంలో జోక్యం చే
Read Moreరైతు ఆవేదన తీర్చలేని సీఎం మనకు అవసరమా?
హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. తమకు ఏ దిక్కూ లేదని అన్నదాతలు ఆ
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోత
Read Moreదేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ
Read Moreనేను విప్లవకారుడ్ని.. ప్రశ్నించడానికి భయపడను
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాను ఎప్పుడూ భయపడనని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. చెరుకు మద్దతు ధర పెంపు అంశాన్ని తానే ముందుగా లేవనెత్తా
Read Moreపిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదు
న్యూఢిల్లీ: పన్నెండేళ్ల లోపు చిన్నారులకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్యానెల్ లోని ఓ సభ్యుడు చెప్పారు. డేటా ప
Read Moreఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?
సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్న
Read More












