Central government

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోత

Read More

దేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ

Read More

నేను విప్లవకారుడ్ని.. ప్రశ్నించడానికి భయపడను

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాను ఎప్పుడూ భయపడనని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. చెరుకు మద్దతు ధర పెంపు అంశాన్ని తానే ముందుగా లేవనెత్తా

Read More

పిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదు

న్యూఢిల్లీ: పన్నెండేళ్ల లోపు చిన్నారులకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్యానెల్ లోని ఓ సభ్యుడు చెప్పారు. డేటా ప

Read More

ఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?

సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్న

Read More

నా పేరు, ఫొటోలను వాడొద్దు 

సిసౌలీ: ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) లీడర్ రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను

Read More

ఉద్యమం బంద్.. రోడ్లు ఖాళీ చేస్తున్న రైతులు

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఇవాళ్టితో ముగిసింది. ఢిల్లీ సరిహద్దులైన సింఘ

Read More

నిధుల కోసం కేంద్రం గల్లపట్టి అడుగుతం

సిరిసిల్లలో మీడియాతో మంత్రి కేటీఆర్​ వరంగల్​ టెక్స్​టైల్ ​పార్కుకు వెయ్యి కోట్లు ఇయ్యాలె తెలంగాణను పీఎం మిత్రలో చేర్చాలి నిధుల కోసం బీజేపీ రా

Read More

నాగాలాండ్ ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుంది

ఆర్మీ కాల్పుల ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సాయుధ ధళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చే

Read More

నల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు

Read More

ప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? 

న్యూఢిల్లీ: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతిపై రాహుల్

Read More

ఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్‌‌

డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు  పద్మారావు నగర్, వెలుగు: నీట్‌‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌‌లో జరుగుతున్న ఆలస్యానికి ని

Read More

భయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్ 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం

Read More