
Central government
బ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు?
న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బ్లాక్ ఫంగస్ను ఎదుర్కోవడంలో కేంద్ర విధ
Read Moreవ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీపై సుప్రీం కోర్టు మండిపడింది. టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత కేంద్రానిదేనని అత్యున్న
Read Moreఏడేళ్లలో మోడీ దేశానికి ఎంతో చేశారు
కరీంనగర్: ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనకు ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఉచిత ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఎంపీ, బీజేపీ
Read Moreకరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం
కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు
Read Moreకొత్త ఐటీ రూల్స్కు ఓకే చెప్పిన గూగుల్, ఫేస్బుక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్కు గూగుల్, ఫేస్బుక్ ఓకే చెప్పాయి. ఈ మేరకు కొత్త ఐటీ రూల్స్పై లి
Read Moreకరోనా గైడ్ లైన్స్, నిబంధనలు జూన్ 30 వరకు
ఏప్రిల్ లో జారీ చేసిన కరోనా గైడ్ లైన్స్, నిబంధనలను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటిచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మే
Read Moreతగ్గుతున్న సెకండ్ వేవ్ ప్రభావం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. సెకండ్ వేవ్ వ్యాప్తిని తగ్గిం
Read Moreవ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..విదేశాల నుంచి టీకాల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని స్పష్టం చ
Read Moreకొత్త ఐటీ రూల్స్: కేంద్రంపై వాట్సాప్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ ను తీసుకొచ్చింది. బుధవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి ర
Read Moreఢిల్లీకి ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ అమ్మదట
న్యూఢిల్లీ: ఫైజర్, మోడర్నా కంపెనీలు టీకాలను తమకు అమ్మేందుకు నిరాకరించాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్&zwn
Read Moreవిద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలె
రాంచీ: సీబీఎస్ఈ పన్నెండో క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పం
Read Moreవేర్వేరు టీకాలను కలిపి తీసుకోవచ్చా?
న్యూఢిల్లీ: తొలి డోస్ గా ఒక టీకాను, రెండో డోస్ గా మరో వ్యాక్సిన్ ను ఇవ్వడం సాధ్యమా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది సాధ్యమేనని, కానీ ఈ ద
Read Moreఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. ఈనెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈ ఒక్క వారం ప్రజలు సహకరించాలని
Read More