న్యూఢిల్లీ: నిషేధిత జైషే మహ్మద్ కమాండర్ ఆషిక్ అహ్మద్ నెంగ్రూ (34)ను కేంద్ర ప్రభుత్వం సోమవారం టెర్రరిస్టుగా ప్రకటించింది. జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న పలు టెర్రర్ దాడులకు నెంగ్రూ సూత్రధారిగా వ్యవహరించాడని, పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టెర్రరిస్టు సిండికేట్ నడిపిస్తున్నాడని కేంద్ర హోంశాఖ పేర్కొంది. దేశ భద్రతకు ప్రమాదకరంగా మారిన నెంగ్రూను ఉపా చట్టం–1967 ప్రకారం టెర్రరిస్టుగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. పుల్వామాలో 20 నవంబర్ 1987లో పుట్టిన నెంగ్రూపై 2013లో పోలీసులను, 2020లో ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులు ఉన్నాయి. 2020లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీసులు ఇచ్చిన తర్వాత నెంగ్రూ, అతని ఫ్యామిలీ కనిపించకుండా పోయింది. నెంగ్రూ సోదరుడు అబ్బాస్ అహ్మద్ నెంగ్రూ కూడా జైషే మహ్మద్ కార్యాకలాపాల్లో చురుగ్గా ఉండేవాడు. కాగా, 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతడు హతమయ్యాడు.
టెర్రర్ జాబితాలోకి జైషే కమాండర్ నెంగ్రూ
- దేశం
- April 19, 2022
లేటెస్ట్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..