Central government
సీబీఐకి సోనాలి ఫోగాట్ మృతి కేసు
బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగాట్ (42) మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిఫార్సు
Read Moreరాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నాం
వికారాబాద్ జిల్లా : రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక డాక్టర్ అయ్యిండి
Read Moreతెలంగాణ సర్కార్ పైసలు ఇవ్వకపోవడంతో స్కీంను ఆపేస్తున్నట్లు ప్రకటన
మొత్తం నిధుల్లో కేంద్రానిది 60, రాష్ట్రానిది 40 శాతం మార్చి వరకు స్టార్ట్
Read More1500 ఎస్టీ పంచాయతీలకు బిల్డింగ్స్
ఒక్కో భవనానికి ఉపాధి హామీ కింద రూ.20 లక్షలు 4,745 జీపీ ఆఫీసుల నిర్మాణం ఖర్చు చేసుకునేందుకు
Read Moreఏడాది పాటు తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం
74 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగురవేయబోతున్నాం ఈనెల 17న పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పెరేడ్ ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం అందరూ
Read Moreఅవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొన
Read More2020 పంట నష్టంపై కేసులో తెలంగాణ సర్కార్కు సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు : 2020 అక్టోబర్లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేలా తీసుకున్న చర్యలేంటో చెప
Read Moreరాష్ట్రంలో విద్యుత్ కోతలు సృష్టించేందుకు కుట్ర
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో విద్యుత్ ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. దీనిపై న్
Read Moreఉపాధి హామీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అందుక
Read Moreగాంధీని తిట్టి గాడ్సేను పొగుడుతున్నారు..
సిద్దిపేట జిల్లా : ఇంటింటికి జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మంత్రి హరీష్ ర
Read Moreబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ బీసీ నేతల ధర్నా
కులాల వారీగా జనాభా లెక్కించాలి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ఢిల్లీలో బీసీ లీడర్ల డిమాండ్ పార్లమెంట్ స్ట్రీట్లో మహా ధర్నా
Read Moreరేపటి నుంచి 15 వరకు ఆఫర్
హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు కేంద్రం శుభవార్త అందించింది.దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు,
Read Moreదివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం కృషి
హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాం
Read More












