Central government

నీటి పంపకాలు జరపాలని 150 దరఖాస్తులు రాసినా కేంద్రం పట్టించుకోలే : కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన పటారం.. లోన లొటారం.. చెప్పేది డంబాచారం అనేలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్

Read More

ప్రాజెక్టులపై ఆంక్షలు పెడితే ఎందుకు ప్రశ్నించడం లేదు: సుదర్శన్ రెడ్డి

నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో షర్మిలకు కొన్ని ప్రశ్నలు సంధ

Read More

కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధం: మంత్రి హరీష్ రావు

జగిత్యాల, వెలుగు: ఈడీ, ఐటీ దాడులతో టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని మంత్రి హరీశ్ రావు అన్

Read More

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే:మురళీధర్ రావు

అవినీతి పరులపై కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజ

Read More

ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 573 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ

Read More

ఎలక్షన్ కమిషనర్ నియామకంలో అంత స్పీడెందుకు?

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు     24 గంటల్లోనే ఎట్ల ఆమోదిస్తరు?     అరుణ్​ గోయల్ నియామకపు ఒరిజినల్ ఫ

Read More

డిసెంబర్ లో వారం పాటు శాసనసభ సమావేశాలు: కేసీఆర్

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసరపు ఆంక్షలు విధిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనివల్ల 20

Read More

ఆ నాలుగు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ లో పెట్టిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 24 గంటలు కూడా పూర్

Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడింది: కేకే

ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు అన్నారు. సికింద్రాబాద్ లోని మెహబూబ్ కాల

Read More

రాజీవ్ నిందితుల విడుదల  తీర్పును రివ్యూ చేయండి

రాజీవ్ హంతకుల విడుదల తీర్పును రివ్యూ చేయండి సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్  న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులన

Read More

కేంద్రం యువతను మోసం చేసింది : డి.రాజా

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఇవాళ హిమాయత

Read More

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్

Read More

కేంద్ర అవార్డుల కోసం ఊర్లన్నీ పోటీ

అన్ని గ్రామాల వివరాలు ఆన్​లైన్​లో అప్​లోడ్ చేయాలని సర్కార్ ఆదేశం  అదే పనిలో బిజీగా పంచాయతీ ఉద్యోగులు  2 వారాలుగా రేయిం

Read More