Central government
కేంద్రం ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ అమ్మేస్తున్నది
ఎల్ బీ నగర్, వెలుగు: ‘‘రాష్ట్రం పచ్చగా ఉంటేనే మనం బాగుంటాం. కేసీఆర్ ఆధ్వర్యంలో మనం అన్ని రంగాల్లో మంచిగున్నాం. పచ్చగా ఉన్న రాష్ట్రంలో
Read Moreజాతీయవాదం బలపడుతున్నది
మన దేశంలో మతాల మధ్య విభజనతో కుహనా సెక్యులర్ ప్రేరేపిత రాజకీయాలు నెరిపే స్థితి నుంచి నేడు వాస్తవాలను తెలియజేసి దేశానికి సర్వ ఆమోదయోగ్య నిర్ణయాలు
Read Moreరైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలన్నమోడీ
న్యూఢిల్లీ: రైతులకు క్వాలిటీ ఫర్టిలైజర్స్ను అందించడం, అవసరమైనన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీము తీసుకొచ్చింది. రైతులు విర
Read Moreదర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకోదు: నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు.
Read Moreరాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించాం: కిషన్ రెడ్డి
జనగామ జిల్లా : బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ధనికులకే బ్యాంకులు ఉపయోగపడేవని.. ఇ
Read Moreకేంద్ర పథకాల తీరును పట్టించుకోని ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ రివ్యూ మీటింగ్ జాడ లేకుండా పోయింది. ప్రతి మూడ
Read Moreపథకాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలన్న వివేక్ వెంకటస్వామి
మునుగోడు , వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కోరారు.
Read Moreలోకల్ బాడీల్లో నిధుల ఖర్చు లెక్కలు చెప్పాలన్న కేంద్రం
స్థానిక సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు సొంత ఆదాయం కల్పించడంపై దృష్టి పెట్టాలి హైదరాబాద్, వెలుగు : గత మూడేండ్లలో లోకల్ బ
Read Moreక్రెడిట్ గ్యారంటీ స్కీం ఫర్ స్టార్టప్స్
వెలుగు బిజినెస్ డెస్క్: స్టార్టప్ల కోసం కొత్తగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స
Read Moreఈడీ నోటీసులతో కేంద్రం కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది
బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్
Read Moreప్రధానమంత్రికి 75 మంది తెలంగాణ మేధావుల లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణకు చెందిన 75 మంది మేధావులు లేఖ రాశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు
Read Moreదేశంలోనే స్వచ్ఛ నగరంగా ‘ఇండోర్’ : వరుసగా ఆరోసారి తొలిస్థానం
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది
Read Moreగిరిజనులు కోల్పోయిన 4 % పోస్టులు భర్తీ చేస్తం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనులు కోల్పోయిన నాలుగు శాతం పోస్టులను భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోసం వల్ల &n
Read More












