
Central government
టీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా విధా
Read Moreఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి: కేంద్రం
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కర
Read Moreకేంద్రానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉన్నాయి
హైదరాబాద్: మేము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే …కేంద్రం ఉన్న రోడ్లను మూసివేసే పనిలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం శాసన మండలిలో మాట్లాడిన ఆయన
Read Moreఅసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడంతో ఇక కేంద్రంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టబోతోంది. రెండ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం ను
Read Moreసీరియస్ కరోనా పేషెంట్లకు కేంద్రం కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్నోళ్లకు మళ్లీ సింప్టమ్స్ వస్తున్నాయి. వైరస్ బారిన పడి సీరియస్ అయిన పేషెంట్లు, కోమార్బిడిటీస్ (ఇతర వ్యాధులు) ఉన్న
Read Moreగోదావరి-కావేరి నదుల లింక్కు ప్రయత్నాలు
అన్ని రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కేంద్రం అడుగులు 18న ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్ తమ అవసరాలు తీరాకే ప్రాజెక్టు చేపట్టాలన్న ఏపీ, తెలంగాణ గోదావరిలో మిగ
Read Moreపనికిమాలిన చట్టాన్ని మార్చాలె: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
అడవి పందులను చంపే హక్కు రైతులకే ఇయ్యాలె జనగామ, వెలుగు: పంట నష్టం కలిగిస్తున్న అడవి పందులను చంపి అవ్వల్ దర్జాగా ఊర్లల్లో పోగులేసుకుని తినే హక్కు రైతులక
Read Moreఉద్యోగాల కోసం గొంతెత్తండి.. కాంగ్రెస్ ఆన్లైన్ క్యాంపెయినింగ్
న్యూఢిల్లీ: కరో్నా మహమ్మారితో ఏర్పడిన విషమ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కేంద్రంపై దాడిని తీవ్
Read Moreకంగనాకు ‘వై కేటగిరీ సెక్యూరిటీ’.. కేంద్రం నిర్ణయం!
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, శివ సేన నేతలతో కొన్ని వారాలుగా రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సేన ఎంపీ సంజయ
Read Moreఏపీలో అన్ లాక్4 గైడ్ లైన్స్ విడుదల
ఈనెల 21 నుంచి 9,10 తరగతులు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు స్కూళ్లు.. కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి తల్లిదండ్రులతో రాతపూర్వక అనుమతి ఉంటేనే ఎంట్రీ పీజీ, ప
Read Moreఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండాలి: మోడీ
న్యూఢిల్లీ: కొత్త విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈపీ)పై నిర్వహించిన గవర
Read Moreజీఎస్టీతో చిన్నతరహా వ్యాపారాలు, యువత ఉద్యోగాలకు ఎదురుదెబ్బ
మరోసారి కేంద్రంపై రాహుల్ విమర్శలు న్యూఢిల్లీ: జీఎస్టీతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తన తాజా
Read Moreఖర్చు తగ్గించుకోవాలని శాఖలకు కేంద్రం ఆదేశం
ఈవెంట్స్ వద్దు.. చేసినా అగ్గువలో అయిపోవాలె న్యూఢిల్లీ: కరోనా వల్ల ఇన్కమ్ తగ్గడంతో అనవసర ఖర్చులను కేంద్రం తగ్గించుకుంటోంది. ఖర
Read More