Central government
పార్లమెంట్ సమావేశాలు రద్దు.. మాకు మాట మాత్రమైనా చెప్పరా?
న్యూఢిల్లీ: కరోనా కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయంపై విపక్ష ఎంపీలు సీరియస్ అవుతున్నారు. విపక్ష పార్టీలకు
Read More60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్ ఇచ్చే ఆలోచనలో కేంద్రం
రైతు బంద్కు కేసీఆర్ మద్దతు రైతులపై ప్రేమతో కాదు: కిషన్రెడ్డి మోడీ మీద ఉన్న కోపంతోనే ఆందోళనలు బంద్ లో పాల్గొన్న కేటీఆర్, కవితలను ఎందుకు అరెస్టు చెయ్
Read Moreరైతుల సబ్సిడీ యూరియా దారిమళ్లింపు
బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నరని రాష్ట్రాలకు కేంద్రం లెటర్ రాష్ట్రాలు అలర్ట్గా ఉండాలని సూచన ఫెర్టిలైజర్లను ముడిసరుకుగా వాడే ఇండస్ట్
Read Moreకనీస మద్దతు ధరకు కేంద్రం ఓకే
చండీగఢ్: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలు నిర్వహిస
Read Moreపాక్-చైనాల ప్రమేయం ఉందా?.. అయితే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. రైతుల నిరసనలకు దాయాది పాకిస్తాన్, చైనా ఆజ్యం పో
Read Moreవిద్యార్థులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్లు అందించాలి
న్యూఢిల్లీ: విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్స్ను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇ
Read Moreరైతు నిరసనలను జాతి వ్యతిరేకం అంటారా?
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసనల
Read Moreకరోనా పేషెంట్స్ ఇళ్లపై పోస్టర్లు అతికించొద్దు
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్స్ ఇంటి పై పోస్టర్లు లేదా గుర్తులు అతికించకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో బాధపడుతున్న వారి ఇళ్ల మీద సంకేత
Read Moreఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని మేం చెప్పినమా?.. సర్కారును నిలదీసిన హైకోర్టు
ధరణి పోర్టల్తో సంబంధం లేకుండా చేసుకోవచ్చుగా డేటా సేఫ్టీకి చట్ట భద్రత ఏది? వెబ్ సైట్ లోని డేటా సేఫ్టీపై హామీ కాదు.. చట్ట భద్రత ఏది? వెబ్ సైట్ వివరాల్ల
Read Moreఅన్నం పెట్టే రైతులను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు మూడూ కూడా.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేవేనన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హారీష
Read Moreకరోనానూ వదలని అవినీతి.. కేంద్రానికి 40 వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్నూ అవినీతి రక్కసి వదల్లేదు. కరోనాకు సంబంధించి కేంద్రానికి 40 వేల కంప్లయింట్లు అందాయని తెలుస్తోంది. కరోనా మహమ్మారి పరిస్థితు
Read Moreకొత్త అగ్రి చట్టాలను హడావుడిగా ఎందుకు తెచ్చినట్లు?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన రైతులు.. ఈ నెల 8న (మంగళవారం) దేశవ్యాప్త బంద్కు పిలుపు
Read Moreరైతులను విపక్షాలే రెచ్చగొడుతున్నాయ్
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నాయని కేంద్రం మండిపడింది. రైతులకు, కేంద్ర ప్రభుత్వ
Read More












