Central government
కేంద్రం ముందు కేరళ ప్రజలు తలవంచరు
తిరువనంతపురం: రాష్ట్రాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. సెంట్రల్ ఏజెన్సీలతో దాడులు చేయిస్తూ స్టేట్ సర్
Read Moreకొత్త పార్లమెంట్లో అండర్గ్రౌండ్ టన్నెళ్లు!
న్యూఢిల్లీ: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో మూడు అండర్గ్రౌండ్ టన్నెల్లు రూపొందిస్తున్నారని సమాచారం. ఈ టన్నెల్లు ప్రధాన మంత్రి నివాసానికి
Read Moreప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోంది
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్
Read Moreప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై నమోదై
Read Moreరాహుల్.. మీ వారసత్వం అంతమవుతోంది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ముగిసిపోయిన
Read Moreప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే
న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అండగా నిలిచిన యాక్టివిస్ట్ నోదీప్ కౌర్ను జైలులో వేసిన సంగతి తెలిసిందే. రీసెంట
Read Moreచిన్న, మధ్యతరహా కంపెనీలకు మరింత మద్దతు
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని విదేశీ, వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. బిజినెస్ అంటే
Read Moreస్వలింగ వివాహాలను అనుమతించలేం
న్యూఢిల్లీ: మన దేశంలో స్వలింగ(ఆడ, ఆడ – మగ, మగ) వివాహాలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పి
Read Moreకశ్మీర్లో రక్తపాతం ఆగాలంటే పాక్తో చర్చలు జరపాలె
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రక్తపాతం ఆగాలంటే దాయాది పాకిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. ఇరు దేశాల మధ్య గ
Read Moreఅగ్రి చట్టాలపై పోరాటం ఆపకండి.. రైతులకు ప్రియాంక విజ్ఞప్తి
ముజఫర్నగర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులు ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కోరారు.
Read Moreప్రైవేట్ రంగానికి అండగా నిలుద్దాం.. రాష్ట్రాలకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వల్ల ఒడిదొడుకులకు గురైన దేశ ఎకానమీని తిరిగి గాడిన పెట్టాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు కఠినమైన విధానాలను తీసుకురావాల్సిన అవ
Read Moreటన్నెల్ కాదని పైప్లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీపై వివరణ ఇవ్వాలన్న కేంద్రం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులపై కేంద్రం మళ్లీ ఆరా తీసింది. తక్కువ ఖర్చుత
Read Moreయూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: యూజర్ల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాలన్న కమిట్మెంట
Read More












