Central government

ట్రాక్టర్ ర్యాలీ హింస కేసులో మేం జోక్యం చేసుకోం

న్యూఢిల్లీ: రిపబ్లికే డే నాడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని

Read More

ఇప్పట్లో సీఏఏ లేనట్లే.. ఎన్‌‌ఆర్‌సీపై నిర్ణయం తీసుకోని కేంద్రం

న్యూఢిల్లీ: సిటిజన్‌‌షిప్ అమెండెమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని పార్లమెంట్‌‌కు కేంద్రం తెలిపింది. సీఏఏకి సంబంధించి అవసరమైన మరిన

Read More

లవ్ జిహాద్ చట్టం తెచ్చే ఉద్దేశం లేదు

న్యూఢిల్లీ: లవ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అమలయ్యేలా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ చట్టాలను తీసుకొచ్చే

Read More

గోడలు కాదు బ్రిడ్జ్‌‌లు కట్టుకోండి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న రైతులను అడ్డ

Read More

15 వేల స్కూళ్లకు బూస్టింగ్

కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టు డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం రూ.93,224.31 కోట్లు కే

Read More

సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

ఫిబ్రవరి 1 నుండి థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ అనుమతించిన సమాచార మంత్రిత్వ శాఖ మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో 100% ఆక్యుపెన్సీని అనుమతిస్తూ సమాచార,

Read More

పాక్-చైనాతో జాగ్రత్త.. భారీ కుట్రకు పన్నాగం

చండీగఢ్: రైతుల ఉద్యమం మొదలైనప్పటి నుంచే తమ రాష్ట్రానికి పాకిస్థాన్ ద్వారా ఆయుధాల రాక ఎక్కువైందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అన్నారు. బార్డర్ స్టేట్ అయ

Read More

రాష్ట్రానికి కేంద్రం వరద సాయం రూ. 245 కోట్లు

ఐదు రాష్ట్రాలకు 1,751 కోట్లు విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు రూ. 245 కోట్ల వరద సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అదనపు సాయానిక

Read More

రైతులతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులు ఉండవు

కరీంనగర్: రైతులతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులు ఉండవని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ మూడు వ్యవసాయ

Read More

అగ్రి చట్టాల నాశనానికి రైతు సంఘాల యత్నం

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలను రైతు సంఘాలు నాశనం చేయాలని చూస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు. ఆ చట్టాల వల్ల కలిగే

Read More

ఎంఎంటీఎస్ కోసం కేంద్రం రెండింతలు ఖర్చు చేసింది.. ఇక మిగిలింది రాష్ట్ర వాటానే..

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ ఎంఎంటీఎస్ నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశా

Read More

పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

కేంద్రం 2020-21గానూ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ప్రధానంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణ రంగాల్లో విశేష కృషి చేస

Read More