Central government
గల్ఫ్ కార్మికుల కష్టాలపై ఏం చర్యలు తీసుకుంటున్రు
కేంద్రం, సీబీఐ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు: గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న మన కార్మికుల ఆదుకునే ఏం చ
Read More‘వ్యవసాయ బిల్లు ఏకపక్షం అయితే.. మరి ఎల్ఆర్ఎస్?’
జగిత్యాల: వ్యవసాయ బిల్లు గురించి తెలియక గులాబీ కుక్కలు బాగా మొరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ‘వ్యవసాయ బిల్ల
Read Moreఅధికారంలోకి వస్తే అగ్రి బిల్లులను రద్దు చేస్తాం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ
Read Moreఈఎమ్ఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు వడ్డీపై వడ్డీ మాఫీ
మారటోరియం పీరియడ్కు వడ్డీపై వడ్డీ ఉండదు సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం రేపు కూడా కొనసాగనున్న విచారణ ఫలితంగా ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్ల భారం న్యూ
Read Moreమారిన మోటార్ వెహికిల్ రూల్స్.. బండి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్పై రోడ్ ట్రాన్స్పోర్ట్, హై
Read Moreరైతు.. ఇప్పుడిక బిజినెస్ మ్యాన్
రైతు అంటే….పంటలు పండించేవాడిగానే చూడనక్కర్లేదిక రైతు ఇకముందు ఓ బిజినెస్మ్యాన్ కూడా పంటను తన ఇష్టప్రకారం మార్కెట్ చేసుకునే హక్కు వచ్చిందిప్పుడు
Read Moreగ్రామాల్లో స్ట్రీట్లైట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్రం
ఏడేళ్ల పాటు మెయింటేన్ చేసేలా ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ పంచాయతీలకు తగ్గనున్న భారం యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 100 గ్రామాల్లో తీర్మానం యాదాద్రి, వెలుగు : గ
Read Moreఇండియాకు గుడ్ బై చెప్పిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్
ఆపరేషన్స్ నిలిపి వేస్తున్నం: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కేంద్రం బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి, వేధిస్తోందని ఆరోపణ న్యూఢిల్లీ: మన దేశంలో కార్యకలాపాలను నిలి
Read Moreరైతుల గొంతుకలను అణగదొక్కుతున్నారు
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానాతోపాలు ఢిల్లీలో కూడా రైతులు న
Read Moreలోన్ మారటోరియం పై కేంద్రానికి సుప్రీం గడువు
లోన్ మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు…. స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ(సోమవారం) కేసు విచారణక
Read Moreజవాబు కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మన్ కీ బ
Read Moreకేంద్రం వద్ద 80 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయా?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ను తయారు చేసే పనుల్లో విదేశీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలసి సీరం ఇన్స్టిట్యూట్ బిజీగా ఉంది. పూనే కేంద్రంగా కార్యకలాపాలు కొన
Read Moreఇయ్యాల భారత్ బంద్
అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పంజాబ్లో మొదలైన రైల్ రోకో రైళ్లను రద్దు చేసిన అధికారులు చండీగఢ్/న్యూఢిల్లీ: పార్లమెంట్ పాస్ చేసిన అగ్రి బిల్ల
Read More












