Central government
అన్నం పెట్టే రైతులను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు మూడూ కూడా.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేవేనన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హారీష
Read Moreకరోనానూ వదలని అవినీతి.. కేంద్రానికి 40 వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్నూ అవినీతి రక్కసి వదల్లేదు. కరోనాకు సంబంధించి కేంద్రానికి 40 వేల కంప్లయింట్లు అందాయని తెలుస్తోంది. కరోనా మహమ్మారి పరిస్థితు
Read Moreకొత్త అగ్రి చట్టాలను హడావుడిగా ఎందుకు తెచ్చినట్లు?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన రైతులు.. ఈ నెల 8న (మంగళవారం) దేశవ్యాప్త బంద్కు పిలుపు
Read Moreరైతులను విపక్షాలే రెచ్చగొడుతున్నాయ్
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నాయని కేంద్రం మండిపడింది. రైతులకు, కేంద్ర ప్రభుత్వ
Read Moreజనవరి నుంచి సీఏఏ అమలు!
కోల్కతా: కొన్నాళ్లుగా నిలిచిపోయిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తిరిగి అమలు చేసే దిశగా కేంద్ర సర్కార్ చర్యలు చేపడుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ సీని
Read Moreఅగ్రి చట్టాలను రద్దు చేస్తరా.. లేదా? ఎస్ ఆర్ నో
ఇంకేం వినేది లేదని తేల్చిచెప్పిన రైతులు చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరికలు బుజ్జగించిన మంత్రులు.. టైం ఇవ్వాలని విజ్ఞప్తి 9న మరోసారి భేటీ కావాలని
Read Moreరైతుల ఆదాయాన్ని పెంచుతానని.. మిత్రుల సంపాదన పెంచారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు.
Read Moreరైతుల నిరసనలకు పంజాబ్దే బాధ్యత
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించారు. ఢ
Read Moreవీధి వ్యాపారుల లోన్లపై బల్దియా నిర్లక్ష్యం
వీధి వ్యాపారులకు లోన్లు రాలె పీఎం స్వనిధిపై బల్దియా నిర్లక్ష్యం లక్ష మందిని గుర్తించగా 15 వేల మందికే లోన్ హైదరాబాద్, వెలుగు: వీధి వ్యాపారులను ఆదుకోవడ
Read Moreపెరుగుతున్న కరోనా కేసులు.. డిసెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు
హైదరాబాద్: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం
Read Moreఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు
న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఆర్థో, డెంటల్ లాంటి సాధారణ ఆపరేషన్లకు సంబంధించి ఆయుర్వేద డ
Read Moreజమ్మూ కశ్మీర్ను బహిరంగ జైలుగా మార్చేశారు
కుల్గాం: జమ్మూ కశ్మీర్ వనరులు దోపిడీకి గురవుతున్నాయని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్ను కేంద్రం బహిరంగ జైలుగా మార్చేసిందని ఆమె దుయ్యబట్టా
Read Moreవ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి కేటగిరీలు ఉండొద్దు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఎలాంటి కేటగిరీలు ఉండకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో వీఐపీ లే
Read More












