Central government
పార్లమెంట్ సమావేశాలు కుదించనున్న కేంద్రం
పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశ
Read Moreవ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని నేను చెప్పలేదు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, శిరోమణి అకాళీదల్ నేత హర్సిమ
Read Moreవ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకం.. ప్రతిపక్షాల వలలో పడకండి!
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, అకాళీదల్ నేత
Read Moreవ్యవసాయ బిల్లులకు నిరసనగా రైల్ రోకో.. ఫార్మర్స్ బాడీ పిలుపు
చండీగఢ్: వ్యవసాయ రంగానికి సంబంధించి మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త బిల్లును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ గురువారం రాజీనామా చేసిన విషయం త
Read Moreడాక్టర్ల మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం: ఐఎంఎ ఆగ్రహం
దేశ వ్యాప్తంగా కరోనాతో 382 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలిపింది. కరోనాతో ఎంత మంది డాక్టర్లు చనిపోయారో తెల
Read Moreకరోనా డ్యూటీలో చనిపోయిన డాక్టర్లను మరిచారా?
కేంద్రంపై ఐఎంఏ సీరియస్ న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తూ మృతి చెందిన డాక్టర్ల సేవలను మరిచారా అంటూ కేంద్రంపై ఇండియన్ మెడికిల్ అసోసియేష
Read Moreజనాభా లెక్కల సేకరణను వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మొదటివిడత జనాభా లెక్కల సేకరణను వాయిదావేసింది. కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ రా
Read Moreవలస కూలీల కాలినడకకు ఫేక్ న్యూస్ కారణం
రాజ్య సభలో కేంద్రం స్పష్టం న్యూఢిల్లీ: కరో్నా లాక్డౌన్ కారణంగా వలస కూలీలు పడిన కష్టాల గురించి తెలిసిందే. తమ స్వస్థాలకు చేరుకోవడానికి వందలాది కిలో మీ
Read Moreటీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా విధా
Read Moreఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి: కేంద్రం
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కర
Read Moreకేంద్రానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉన్నాయి
హైదరాబాద్: మేము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే …కేంద్రం ఉన్న రోడ్లను మూసివేసే పనిలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం శాసన మండలిలో మాట్లాడిన ఆయన
Read Moreఅసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడంతో ఇక కేంద్రంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టబోతోంది. రెండ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం ను
Read More












