Central government

రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనల

Read More

డీఆర్‌డీవోను పాతిపెట్టారు.. కాగ్ రిపోర్ట్‌‌పై కాంగ్రెస్ సీరియస్

న్యూఢిల్లీ: మోడీ సర్కార్‌‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. కాగ్ ఆడిట్ ఆధారంగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ విమర్శలు చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జ

Read More

ఎంఎస్‌‌పీని కాంగ్రెస్ ఎందుకు చట్టం చేయలేదు?

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలనుకున్న కొత్త బిల్లుల్లో రెండు బిల్స్ రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. విపక్ష స

Read More

కేటీఆర్ శవాల మీద పేలాలు ఏరుకునే రకం

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ కేసీఆర్‌ని మించిపోతున్నడు కేటీఆర్‌కి మునిసిపల్ బుద్ధులు పోలేదని.. ఆయనో పెద్ద దద్దమ్మ అని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. కేటీఆ

Read More

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు ఆరు పంటలకు ఎంఎస్‌పీని పెంచిన కేంద్రం లోక్ సభలో ప్రకటించిన వ్యవసాయ మంత్రి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకేనని వెల్లడి న్

Read More

వ్యవసాయ బిల్లులతో రైతులకు మరణ శాసనం

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతులు నిరసనలు చేస్తున్నారు

Read More

కరోనాతో ఇప్పటివరకు 41 మంది సైనికులు మృతి

రాజ్యసభలో మంత్రి శ్రీపాద నాయక్ న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆర్మీ లో ఇప్పటివరకు 41 మంది చనిపో యారని, మొత్తంగా 22,353 మంది వైరస్​ బారిన పడ్డారని రాజ్యసభకు

Read More

నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్

జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏడాది పాటు బంపర్ ఆఫర్ రూ. 1,350 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​లో కరోనా వ్యాప్

Read More

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

2వేల నోట్ల ప్రింటింగ్ ఆపేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలే: కేంద్రం న్యూఢిల్లీ: రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోల

Read More

అగ్రి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి.. ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

రైతులను ముంచి, కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని కామెంట్ హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లు తేనే పూసిన కత్తిలాంటి చట్టమని సీఎం

Read More

రేపటి నుంచి బడులకు టీచర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా అన్​లాక్ –4  గైడ్​లైన్స్​కు అనుగుణంగా ఈ నెల 21 నుంచి టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. రోజూ స్కూల్ లోని సిబ్బందిలో 50 శాతం మ

Read More

శ్రామిక్ ట్రెయిన్స్‌‌లో చనిపోయిన వలస కూలీల వివరాలు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్ సమయంలో చనిపోయిన వలస కూలీల మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కాస్త దుమారం

Read More

పార్లమెంట్‌ సమావేశాలు కుదించనున్న కేంద్రం

పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశ

Read More