chairman
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కీలక పదవి
అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ
Read Moreసీఎం బర్త్ డే వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
చౌటుప్పల్: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్
Read Moreయూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్
ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూజీసీ కొత్త ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గ
Read Moreమండలి ప్రొటెం చైర్మన్గా హసన్ జాఫ్రీ
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రోటెం ఛైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప
Read Moreఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకం
హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ( సెట్స్) కన్వీనర్లను నియమించింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ పరీక్షలను కూకట్ పల్లిలోని జేఎన్టీయూ ఆధ్వర్యంలో
Read Moreసీడీఎస్ నియామకం వరకు సీఓఎస్సీ ఛైర్మన్ గా నరవాణే
ఢిల్లీ : ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 8న సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో చీఫ్ ఆఫ్ డి
Read Moreకార్పొరేషన్ ఛైర్మెన్లను నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆశావహులను సంతృప్తిపరిచే దిశలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యమకారులను ముఖ్యంగా పార్టీ కోసం ఎంత
Read More12మంది ఎంపీల సస్పెన్షన్
సభా కార్యక్రమాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నందుకు వేటు న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్షాల సభ్యులు సస్పెండ్ అయ్యారు. గత వర్షాకాల సమావేశాల్
Read Moreఅవమానాలు భరించి జాతికి ఆదర్శం అయ్యారు
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హైదరాబాద్: చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లందరూ ఎన్నో అవమానాలు, కష్టాలు భరించి జాతికి ఆదర్శం అ
Read Moreటీఎస్ పీఈ-సెట్ 2021 ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష (టీఎస్ పీఈ-సెట్ 2021) ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. గ
Read Moreటీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే పెన్షన్ కట్ చేస్తం
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి బెదిరింపులు హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: టీఆర్ఎస్ కు ఓటు వేయనోళ్లకు పెన్షన్
Read Moreఈటల ప్రధాన అనుచరునికి ఎస్సీకార్పొరేషన్ ఛైర్మన్ పదవి
హుజురాబాద్ బైపోల్ సెంట్రిక్ గా మరో నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ కు చెందిన బండా శ్రీనివాస్ ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
Read More2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
తిరుపతి: రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతివ్వాలని పాలక
Read More