chhattisgarh

కరోనాతో 10 మంది మావోలు మృతి

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది

Read More

మత్తెక్కించే వార్త: మరోసారి ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

మందుబాబులకు గుడ్‌న్యూస్. లాక్‌డౌన్, కర్ఫ్యూ, కరోనా కేసుల వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దాంతో మందు ప్రియుల బాధలు అన

Read More

మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఛత్తీస్‌‌ఘర్‌లో దారుణం జరిగింది. అధిక ఆల్కహాల్ మోతాదు ఉన్న సిరప్ తాగడం వల్ల ఏడుగురు మరణించారు. ఈ దారుణ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని

Read More

రాష్ట్రాలను అప్రమత్తం చేయడంలో కేంద్రం ఫెయిల్ 

రాయ్‌పూర్: కరోనా సెకండ్ వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేయలేదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు.  కరోనా వ్యా

Read More

ఛత్తీస్‌ఘడ్‌లో తుపాకీతో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య

ఛత్తీస్‌ఘడ్: బస్తర్ జిల్లా కరణ్ పూర్‌లో ఉన్న కోబ్రా 19 బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న కంపెనీ కమాండర్ కుబేర్ సింగ్ మంగళవారం తన సర్

Read More

ఛత్తీస్‌ఘడ్‌లో తుపాకీతో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య

ఛత్తీస్‌ఘడ్: బస్తర్ జిల్లా కరణ్ పూర్‌లో  లో ఉన్న కోబ్రా 19 బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న కంపెనీ కమాండర్ కుబేర్ సింగ్ మంగళవా

Read More

ఛత్తీస్‌ఘడ్‌లో సర్వీస్ రివాల్వార్‌తో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య

ఛత్తీస్‌ఘడ్: బస్తర్ జిల్లా కరణ్ పూర్‌లో ఉన్న కోబ్రా 19 బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న కంపెనీ కమాండర్ కుబేర్ సింగ్ మంగళవారం తన సర్

Read More

ఈ రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు

తన జీవితంలో ఈ రోజు అత్యంత సంతోషకరమైన  రోజన్నారు మావోల చెర నుంచి విడుదలైన జవాన్ రాకేశ్వర్ సింగ్ భార్య మీను. తన భర్త తప్పకుండా తిరిగి వస్తాడనే

Read More

నక్సల్స్ ఏరివేతను వేగవంతం చేస్తాం

రాయ్ పూర్: నక్సల్ ఏరివేతను వేగవంతం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్ గడ్ లోని జోనగూడ బార్డర్ లో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన 2

Read More

అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం 

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో చనిపోయిన జవాన్ల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసక

Read More

అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు

మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు భద్రతా బలగాలు నివాళులర్పించాయి.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్

Read More

ఎన్ కౌంటర్లో 14 కు చేరిన మృతుల సంఖ్య.. 21 మంది మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న(శనివారం)సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య 14 కు చేరింది. మావోల కాల్పుల్లో నిన్న ఐదుగురు

Read More

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్.. 15 మంది జవాన్లు మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు... ఎన్ కౌంటర్ కొనసాగింది. మావోల

Read More