chhattisgarh
ఛత్తీస్ గఢ్ లో మావోల కాల్పులు…సైనికుడి మృతి
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. నారాయణపూర్ లోని దూల్ దగ్గర ఉన్న ఛత్తీస్ గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్ శిబిరంపై దాడికి పాల్పడ్డారు. శిబిరం బయట
Read Moreపంచాయతీ ఆఫీసు గదిలో 60 ఆవుల బందీ: ఊపిరాడక 43 గోవుల మృతి
ఛత్తీస్గఢ్లో గుర్తు తెలియని వ్యక్తులు గోవుల పట్ల ఘోరంగా ప్రవర్తించారు. ఆవులను ఒక చిన్న గదిలో కిక్కిరిసిపోయేలా కుక్కి బంధించి.. వాటి ప్రాణాలను బలి తీ
Read Moreదంతెవాడ కలెక్టర్, ఎస్పీల ఎదుట లొంగిపోయిన 18 మంది మావోలు
అడవి బాట వీడి ఇంటి బాట పట్టారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ లో 18 మంది మావోలు తీవ్రవాదానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు అనుబ
Read Moreపాపం.. వారంలో ఐదు ఏనుగులు మృతి
చత్తీస్గఢ్లో ఏనుగుల మరణాలు కొనసాగుతున్నాయి. రాయ్గఢ్, ధంతరి జిల్లాల్లో మంగళవారం రెండు ఏనుగులు చనిపోయా యి. . దీంతో ఈ వారంలో మరణించిన ఏనుగుల సంఖ్య ఐ
Read Moreఛత్తీస్గడ్ మాజీ సీఎం కన్నుమూత
ఛత్తీస్గడ్ మాజీ సీఎం అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అజిత్ జోగి గత వారంలో రెండుసార్లు గుండెపోటుకు గురయ్యార
Read Moreఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నక్సల్ కమాండర్ హతం
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. గదిరాస్ పరిధిలోని
Read Moreగుండెపోటుతో గార్డెన్ లో కుప్పకూలిన ఛత్తీస్ఘర్ మాజీ సీఎం
ఛత్తీస్ఘర్ మాజీ సీఎం అజిత్ జోగి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఈ రోజు ఉదయం గుండెపోటుతో శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేరారు. 74 ఏళ్ల జోగి ఈ రోజు తన ఇంట
Read Moreఛత్తీస్గఢ్లో లిక్కర్ హోమ్ డెలివరీ
పోర్టల్ స్టార్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాయ్పూర్: వైన్ షాపుల దగ్గర జనాన్ని తగ్గించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లిక్కర్ డోర్ డెలివరీ స్టార
Read Moreబీఎస్ఎఫ్ వంటమనిషికి వైరస్.. క్వారంటైన్కు 14 మంది జవాన్లు
న్యూఢిల్లీ: ఆగ్రా నుంచి తిరిగి వచ్చిన 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో క్వారంటైన్ కు తరలించినట్లు చత్తీస్గఢ్ అధికారులు వెల్లడ
Read Moreఛత్తీస్ గఢ్ లో కొరియా కంపెనీ టెస్టింగ్ కిట్స్ తయారీ
ప్రతి వారం 5 లక్షల కిట్స్ రూపొందించడమే లక్ష్యం న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను తయారు చేస్తామని ఎస్డీ బయోసెన్సార్ అనే సౌత్ కొరి
Read Moreఅభివృద్ధితో మావోయిస్టులకు చెక్
చత్తీస్గఢ్ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది మావోయిస్టులే. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా వీరి కదలికలు కనిపిస్తుం టాయి. ఇక్కడ ఆదివాసీల జనాభా ఎక్కువ.
Read More