
chhattisgarh
బీఎస్ఎఫ్ వంటమనిషికి వైరస్.. క్వారంటైన్కు 14 మంది జవాన్లు
న్యూఢిల్లీ: ఆగ్రా నుంచి తిరిగి వచ్చిన 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో క్వారంటైన్ కు తరలించినట్లు చత్తీస్గఢ్ అధికారులు వెల్లడ
Read Moreఛత్తీస్ గఢ్ లో కొరియా కంపెనీ టెస్టింగ్ కిట్స్ తయారీ
ప్రతి వారం 5 లక్షల కిట్స్ రూపొందించడమే లక్ష్యం న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను తయారు చేస్తామని ఎస్డీ బయోసెన్సార్ అనే సౌత్ కొరి
Read Moreఅభివృద్ధితో మావోయిస్టులకు చెక్
చత్తీస్గఢ్ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది మావోయిస్టులే. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా వీరి కదలికలు కనిపిస్తుం టాయి. ఇక్కడ ఆదివాసీల జనాభా ఎక్కువ.
Read Moreకానిస్టేబుల్ లవ్లెటర్.. నక్సలిజంపై ప్రేమ గెలిచింది
ఉద్యమంలో ప్రేమ.. ఒప్పుకోని ‘పెద్ద’ అన్నలు బయటికొచ్చి కానిస్టేబుల్ అయిన ప్రియుడు ప్రియుడి కోసం వచ
Read Moreహైటెక్ నక్సల్స్..! బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లతో రంగంలోకి..
బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల వాడకం ధ్రువీకరించిన ఛత్తీస్ గఢ్ పోలీసులు భద్రాచలం, వెలుగు: దండకారణ్యంలో నక్సల్స్ తమ యుద్దరీతిని మార్చారు. మావోయిస్టు పార్టీ దళ
Read Moreహాస్టళ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక.. తాను చదువుతున్న కాలేజీ హాస్టళ్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చత్తీస్ఘర్లో వెలుగులోకి వచ్చింది. దంతేవాడ జిల్లాలోని పత
Read Moreకమాండర్ ను కాల్చిన కానిస్టేబుల్
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను కానిస్టేబుల్ కాల్చి చంపాడు. కమాండర్ రామ్ ఖురేపై ఇవాళ ఉదయం కానిస్టేబుల్ విక్రమ్ రాజ్వారే కాల్పులు
Read Moreతోటి జవాన్లపై కాల్పులు.. ఐదుగురు మృతి
ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా…మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది
Read Moreఅడవి ఏనుగును చంపి దంతాల అమ్మకం: 8మంది అరెస్ట్
అడవి ఏనగును చంపి వాటి దంతాలను అమ్మేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని బల్ రామ్ పూర్ జిల్లాలో జరిగింది.
Read Moreసీఆర్పీఎఫ్ క్యాంపులపై డ్రోన్లతో నక్సల్స్ నిఘా
గుర్తించిన సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఛత్తీస్గఢ్లోని సుక్మాలో రెండు క్యాంపుల వద్ద ఘటనలు మూడు రోజుల్లో నాలుగు సార్లు డ్రోన్ల చక్కర్లు అప్రమత
Read Moreచత్తీస్గఢ్ రైతుల ఐడియా.. రెండు చేతుల సంపాదన
మహాసమంద్ ఫారెస్ట్ అధికారుల సాయంతో పెంపకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలతో ఎరువు తయారీ రెండు చేతులా సంపాదిస్తున్న రైతులు పంట వ్యర్థాలను కాల్చని రైతులకు
Read Moreఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. దంతెవాడ లోని కాటేకల
Read More