రాయ్ పూర్: నక్సల్ ఏరివేతను వేగవంతం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్ గడ్ లోని జోనగూడ బార్డర్ లో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు షా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సల్స్ దాడిలో మరణించిన వారి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భగేల్ తో కలిసి నక్సల్స్ దాడి గురించి చర్చించానన్నారు. గత కొన్నేళ్లలో నక్సలిజం నిర్ణయాత్మక మలుపు తీసుకుందని, ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య పోరును మరింత పెంచిందన్నారు. నక్సల్స్ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేస్తున్నాయని తెలిపారు.
నక్సల్స్ ఏరివేతను వేగవంతం చేస్తాం
- దేశం
- April 6, 2021
లేటెస్ట్
- గూగుల్లో జాబ్స్ ఈ అర్హతలు ఉన్నవారికే
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం: చంద్రబాబు
- Allu Arjun Wax Statue: మేడమ్ టుస్సాడ్స్లో కొలువు దీరిన ఐకాన్ మైనపు విగ్రహం..నా ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్: అల్లు అర్జున్
- వరంగల్ జకోటియా కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
- IPL 2024: ముజీబ్ ఔట్.. కేకేఆర్ జట్టులో 16 ఏళ్ళ స్పిన్నర్
- Thalaivar 171: తలైవా 171 ఫస్ట్ లుక్ కిరాక్..లోకేష్ ఎలాంటి కథతో వస్తున్నాడో తెలుసా?
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో
- కేకే, విజయలక్ష్మీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: కే.విప్లవ్ కుమార్
- కాంగ్రెస్లో చేరుతున్నా: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ
- మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్
- SRH vs MI: సన్ రైజర్స్ రికార్డుల మోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్
- ఉప్పల్ లో సన్ రైజర్స్ విధ్వంసం.. ఆర్సీబీ రికార్డు బద్దలు
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత