చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న(శనివారం)సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య 14 కు చేరింది. మావోల కాల్పుల్లో నిన్న ఐదుగురు జవాన్లు చనిపోయారని అధికారులు ప్రకటించగా ఇవాళ మరో 9 మంది డెడ్ బాడీలను గుర్తించారు అధికారులు. ఈ కాల్పుల్లో ఛత్తీస్ గఢ్ పోలీసులు, DRG జవాన్లు, CRPF జవాన్లు కలిపి... 31మందివరకు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. ఐతే ఈ ఎన్ కౌంటర్ తర్వాత.. 21 మంది జవాన్లు కనిపించకుండా పోయారని లేటెస్ట్ గా చత్తీస్ గఢ్ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్,కు చెందిన వారు. ఈ 21 మంది జవాన్లు ఎక్కడున్నారో తెల్సుకునేందుకు చత్తీస్ గఢ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. రీఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ ను ఘటన స్థలానికి పంపించారు. గాయపడిన 31మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ హాస్పిటల్ లో ఏడుగురిని రాయ్ పూర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఎన్ కౌంటర్లో 14 కు చేరిన మృతుల సంఖ్య.. 21 మంది మిస్సింగ్
- దేశం
- April 4, 2021
లేటెస్ట్
- ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష