V6 News

Congress

ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేం లేదన్న మాయావతి వ్యాఖ్యలను

Read More

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. 2023 శాసన సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్

Read More

ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలకే దళితబంధు!

ములుగు టీఆర్ఎస్​ లీడర్ల ఆగ్రహం   రాజీనామా చేస్తామంటూ హెచ్చరిక వెంకటాపురం, వెలుగు: ఎమ్మెల్యే సీతక్క తన అనుచరులైన కాంగ్రెస్ కార్యకర్తలకు

Read More

గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత

గాంధీభవన్ దగ్గర మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది. మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రయత్నిం

Read More

గవర్నర్ అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలె

గవర్నర్ తనకున్న అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూపై మాట్లాడా

Read More

పాలన చేతకాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, డ్రామాలు

పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదిలాబాద్ జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన చేతకాక రోడ్లపైకి వచ్చ

Read More

గవర్నర్ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణం

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సి

Read More

పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు

పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్

Read More

సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ మీటింగ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీకి ముందు కాంగ్రెస్ నేతలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపట

Read More

ఆస్తినంతా రాహుల్‌ గాంధీకి రాసిచ్చిన పుష్ప

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బామ్మ తన ఆస్తినంతా రాసిచ్చేసింది. దీనికి సంబంధించిన వీలునామాను రాహుల్&zwnj

Read More

అమిత్ షా, చిదంబరం పలకరించుకున్రు

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనం ఎదుట ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఒకరినొకరు పలకర

Read More

అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్.  ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జను

Read More

లొల్లులు ఆపి.. సర్కార్​తో కొట్లాడాలె

ఈగోలకు పోవద్దని రాహుల్ క్లాస్  మీడియాకెక్కితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక ప్రజా సమస్యలపై పోరాడమన్నారు: రేవంత్​ నేతల మధ్య విభేదా

Read More